ఇంటర్ పరీక్షలు రాసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు ఎదురుగా వస్తున్న కారును ఢీకొని, ఆపై పరీక్షలు రాసి ఎదురుగా వస్తున్న మరో ముగ్గురు ఇంటర్ విద్యార్థుల బైక్ను బలంగా ఢీకొట్టారు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉమ్మడి జిల్లాలో మొత్తం 37568 మంది జనరల్, వొకేషనల్ విద్యార్థులు పరీక్ష రాయగా, 1,255 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9 ను
ఉమ్మడి జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం మొదలయ్యాయి. మొదటి రోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలు నిర్వహించగా, ఉదయం 9 నుంచి 12 గంటల వరకు కొనసాగాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 37 కేంద్రాల్లో
జిల్లాలో ఇంటర్మీడియెట్, పదో తరగతి వార్షిక పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్�
మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట గురుకుల విద్యాలయాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. సాంఘిక సంక్షేమ గుర
ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా అధికారులు సర్వంసిద్ధం చేశారు. విద్యార్థులు నిర్దేశించిన సమయానికి కేంద్రాలకు చేరుకొని ప్రశాంతంగా పరీక్షలు రాసే�
ఇంటర్ వార్షిక పరీక్షలు నేటి (బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని 58 పరీక్షా కేంద్రాల్లో 39 వేల మంది పరీక్షలకు హాజరు కానున్నారు. 19,299 మంద
అందరూ నిద్రిస్తున్న క్రమంలో అర్ధరాత్రి పదోతరగతి విద్యార్థిని ఇంటర్ విద్యార్థులు చితకబాది గాయపర్చారు. ఇంస్టాగ్రామ్లో ఈ సంఘటన వైరల్ కావడంతో మంగళవారం వెలుగులోకి వచ్చింది. మోటకొండూరు మండలం చాడ గ్రామా�
ఇప్పటికే ఆదాయం తగ్గిందని పేద,మధ్య తరగతి ప్రజలపై అనేక రకాల భారం మోపి డబ్బు గుంజుతున్న ప్రభుత్వం దృష్టి ప్రస్తుతం విద్యార్థులపై మళ్లింది. అందులో భాగంగానే ఈ సంవత్సరం ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార�
ఇంటర్ విద్యార్థులకు ఉచిత యూనిఫారాలివ్వాలన్న అంశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని ఒక్కో విద్యార్థికి రెండు జతలు అందజేసే అంశంపై శనివారం సర్కారు వివిధశాఖల అధికారులతో �
మండలంలోని అంబం శివారులో ఉన్న మోడల్ పాఠశాలకు చెందిన ఎనిమిది మంది ఇంటర్ విద్యార్థినులు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే వర్ని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు.
ఇంజినీరింగ్ చదవాలన్నా.. మెడిసిన్ చేయాలన్నా ఇంటర్మీడియట్ విద్యనే విద్యార్థుల భవిష్యత్ను మార్చేది. ఇప్పుడు ఆ ఇంటర్ చదివే విద్యార్థులు సర్కారు కాలేజీలకు నో చెప్పి ప్రైవేటుకు సై అంటున్నారు. మరి తప్పె�