ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలను నమోదు చేశారు. ఆదివారం విడుదలైన ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఫస్టియర్లో రాష్ట్రస్థాయిలో జనరల్ విభాగంలో జ
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాలికలు సత్తా చాటారు. బాలురతో పోల్చితే బాలికలే అత్యధిక ఉత్తీర్ణత సాధించి పైచేయి సాధించారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో ములుగు జిల్లా ద్వితీయ సంవత్సరంలో 82.
ఇంటర్మీడియెట్ ఫలితాల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు అట్టడుగు స్థాయికి దిగజారింది. గతం మాదిరిగానే ఈసారి కూడా ఊహించని స్థాయిలో ఫలితాలు రాబట్టలేదు. రాష్ట్ర స్థాయిలో ఉభయ జిల్లాల నైపుణ్యత తేలి పోయింద
మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలన్న తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రయత్నాలు సఫలీకృతమవుతున్నాయి. 2026-27 విద్యాసంవత్సరంలో బోర్డు తీసుకొచ్చిన ‘అకౌంటెన్సీ కోర్సు’ హాట్కేక్ను
సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీవోఈ)ల్లో ఇంటర్ విద్యార్థులకు జేఈఈ, నీట్, ఎప్సెట్ కోచింగ్ అగమ్యగోచరంగా మారింది. క్యాంపులను ఏర్పాటు చేయాలని ఆదేశాలను జారీచేసిన ఉ�
ఇంటర్ పరీక్షలు రాసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు ఎదురుగా వస్తున్న కారును ఢీకొని, ఆపై పరీక్షలు రాసి ఎదురుగా వస్తున్న మరో ముగ్గురు ఇంటర్ విద్యార్థుల బైక్ను బలంగా ఢీకొట్టారు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉమ్మడి జిల్లాలో మొత్తం 37568 మంది జనరల్, వొకేషనల్ విద్యార్థులు పరీక్ష రాయగా, 1,255 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9 ను
ఉమ్మడి జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం మొదలయ్యాయి. మొదటి రోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలు నిర్వహించగా, ఉదయం 9 నుంచి 12 గంటల వరకు కొనసాగాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 37 కేంద్రాల్లో
జిల్లాలో ఇంటర్మీడియెట్, పదో తరగతి వార్షిక పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్�
మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట గురుకుల విద్యాలయాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. సాంఘిక సంక్షేమ గుర
ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా అధికారులు సర్వంసిద్ధం చేశారు. విద్యార్థులు నిర్దేశించిన సమయానికి కేంద్రాలకు చేరుకొని ప్రశాంతంగా పరీక్షలు రాసే�
ఇంటర్ వార్షిక పరీక్షలు నేటి (బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని 58 పరీక్షా కేంద్రాల్లో 39 వేల మంది పరీక్షలకు హాజరు కానున్నారు. 19,299 మంద
అందరూ నిద్రిస్తున్న క్రమంలో అర్ధరాత్రి పదోతరగతి విద్యార్థిని ఇంటర్ విద్యార్థులు చితకబాది గాయపర్చారు. ఇంస్టాగ్రామ్లో ఈ సంఘటన వైరల్ కావడంతో మంగళవారం వెలుగులోకి వచ్చింది. మోటకొండూరు మండలం చాడ గ్రామా�