మండలంలోని అంబం శివారులో ఉన్న మోడల్ పాఠశాలకు చెందిన ఎనిమిది మంది ఇంటర్ విద్యార్థినులు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే వర్ని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు.
ఇంజినీరింగ్ చదవాలన్నా.. మెడిసిన్ చేయాలన్నా ఇంటర్మీడియట్ విద్యనే విద్యార్థుల భవిష్యత్ను మార్చేది. ఇప్పుడు ఆ ఇంటర్ చదివే విద్యార్థులు సర్కారు కాలేజీలకు నో చెప్పి ప్రైవేటుకు సై అంటున్నారు. మరి తప్పె�
ఇంటర్మీడియ ట్ ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గురువారం శాలువా కప్పి సన్మానించారు. వనపర్తి మండలం చిట్యాల గ్రామానికి చెందిన విద్యార్థులు అభిచరణ్ 445 మార్కుల�
ఇంటర్ చదువు.. విద్యార్థి ఉన్నత చదువులకు టర్నింగ్ పాయింట్. అంతేకాదు టెన్షన్పడేది కూడా ఇక్కడే. సిలబస్ అధికంగా ఉండటంతో విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. దీంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం �
ఉమ్మడి జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ముగిశాయి. ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు ఈ నెల 22న ముగుస్తాయని నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు.
జిల్లాలో 16 రోజులపాటు కొనసాగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఏడాదిపాటు అధ్యాపకులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటూ పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగ�
ఇంటర్మీడియెట్ పరీక్షలు జరుగుతున్న వేళ విద్యార్థులు, సాధారణ వాహనదారులు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటర్ పరీక్షలు పూర్తికాగానే పదో తరగతి పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి.
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో బోర్డు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. సెంటర్లలో కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైంది. దీంతో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చేతివాచీలు అనుమతి
పరీక్షా కేంద్రానికి రావడానికి విద్యార్థులు నానా యాతన పడుతున్నారు. మండల కేంద్రంలోని గంగు వెంకటకృష్ణారెడ్డి జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో మానవపాడు, కేజీబీవీ, ఇ�
ఇంటర్ వార్షిక పరీక్షలకు ఉదయం 8:45 గంటలలోపు వస్తేనే అనుమతిస్తామన్న నిబంధన పెట్టినా.. 9:05 గంటల వరకు వచ్చిన విద్యార్థులను సైతం పరీక్షకు అనుమతించనున్నట్టు ఇంటర్బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య వెల్లడించారు.
అధికారుల నిర్లక్ష్యం ఇంటర్ విద్యార్థులకు శాపంగా మారింది. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం పూలే జూనియర్ కాలేజీలో 48 మంది ఫస్టియర్, 66 మంది సెకండ్ ఇయర్ చదువుతున్నారు.
విద్యార్థుల ఏడాది చదువును నిర్దేశించే వార్షిక పరీక్షలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేశాం. ఆరోపణలకు ఆస్కారం లేకుండా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు (నిఘా నేత్రాలు) అమర్చాం. విద్యార్థులు ఎలా�
ఉమ్మడి జిల్లాలో ఈ నెల 5 నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ పరీక్షలు ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనున్నాయి. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరక
వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు సమయం వృథా చేయకుండా పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆకాంక్షించారు. కలెక్టర్ ఏన్కూరులోని తెల�