మహబూబ్నగర్ జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎంపీసీ, బైపీసీ ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులతోపాటు ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు రాష్ట్ర అధికారు ల ఆదేశాల మేర�
ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు, విద్యార్థుల అస్వస్థత, మరణాలపై అధ్యయనం చేసిన తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
Telangana | సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీలోని ఉపాధ్యాయులు, సిబ్బందికి పండుగ మురిపెం లేకుండా పోయింది. పిల్లాపాపలతో గడిపే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా సొసైటీ ఉన్నతాధికారులు సెలవుల్లో గ్రామాల్లోకి వెళ్లి అడ్మి�
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభ మయ్యాయి. షాద్నగర్ పట్టణంలో 6 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు కొనసాగాయి. 1886 మంది సాధారణ విద్యార్థులకు 1779 మంది హాజరయ్యారు.
2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 15 వ తేదీ వరకు మూడు విడుతల్లో ప్రాక్టికల్ నిర్వహించనున్నట్లు మెదక్ జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి సత్యనారా�
ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందించే సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్నకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఒక ప్రకటనలో తెలిపారు.
Students suicides | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విషాదాన్ని మిగిల్చాయి. పరీక్షల్లో ఫెయిలయ్యామన్న ఆవేదనతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ నెల 15 నుంచి మార్చి 2 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఉదయం 9 గం టల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్�