పెట్టుబడి సాధనాల్లో పోస్టాఫీసు పత్రాలు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు సురక్షితమైనవని, రిస్క్ లేకుండా వడ్డీ సైతం లభిస్తుందని తెలిసిందే. అయితే కొద్ది సంవత్సరాలుగా వీటి వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు వేగం�
కొద్ది నెలలుగా రిజర్వ్బ్యాంక్ అమలు చేస్తున్న ద్రవ్య విధానం.. ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయంత్ వర్మ హెచ్చరించారు. ఈ నెలారంభంలో జరిగిన �
ఇంతకీ ఈ సీం ఉద్దేశం ఏమిటి?, ఎవరికి ఉపయుక్తంగా ఉంటుంది?, వచ్చే రాబడిపై పన్ను చెల్లించాలా?.. వంటి అనేక సందేహాలు ఇప్పటికీ చాలా మందిలో ఉన్నాయి. వాటన్నింటికీ సమాధానమే ఇది.
తెలంగాణ ఆర్థిక ప్రగతి గొప్పతనం మరోసారి దేశం ముందు సాక్షాతారమైంది. ‘ఆదాయాన్ని పెంచాలి.. ప్రజలకు పంచాలి’ అంటూ సీఎం కేసీఆర్ పదే పదే చెప్పే సూత్రంతో రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రమే మారిపోయింది. ఫలితంగా అనతికాలంల
చిరుద్యోగుల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నది. రెక్కలు ముక్కలు చేసుకొని నాలుగు పైసలు సంపాదించుకొనే వీరంతా భవిష్యత్తుపై భరోసా కోసం ఎంప్లాయీస్ ఫ్రావిడెంట్ ఫండ్ (ఈ�
దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం ఎగువనే కొనసాగడంతో పాటు అమెరికా ఫెడ్తో సహా ఇతర దేశాల కేంద్ర బ్యాంక్లు కఠిన ద్రవ్య విధానాన్నే అవలంబించడంతో రిజర్వ్బ్యాంక్ (ఆర్బీఐ) వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చని నిపు
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు బ్యాంకులు చేస్తున్న పొరపాట్లను గుర్తించి, మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.217 కోట్లు వెనక్కి ఇచ్చేలా చేశారు. దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షలకు పైగా మహిళా సంఘాలకు లబ్ధి
రాష్ర్టాలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని మరో ఏడాది పొడిగిస్తున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. వడ్డీలేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు, వంద మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం రూ.75 వేల కోట్లు
రాష్ట్రంలో చదివేందుకు ఇతర రాష్ర్టాల విద్యార్థులు తరలివస్తున్నారు. ప్రత్యేకించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ ఏడాది 99 మంది విద్యార్థులు పీజీ కోర్సుల్లో ప్రవ�
బీజేపీ పాలిత రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ పరిమితికి లోబడే అప్పులు చేస్తున్నది. ఆర్బీఐ నివేదిక ప్రకారం.. 2020-2022 మధ్య మూడేండ్లలో తెలంగాణ సుమారు రూ.86,773 కోట్ల రుణాలు సేకరించింది. జాతీయ సగటుతో పోలిస్తే ఇది చాలా తక
క్సిస్ బ్యాంక్ కూడా వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని పావు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
డిపాజిట్దారులకు బ్యాంక్లు శుభవార్తను అందిస్తున్నాయి. వరుసగా మూడు పరపతి సమీక్షల్లో రిజర్వు బ్యాంక్ వడ్డీరేటును 1.40 శాతం పెంచడంతో బ్యాంకులు రుణాలతోపాటు తమ డిపాజిట్లపై వడ్డీరేట్లను క్రమంగా పెంచుతున్న