రాష్ట్రంలో ఇంటర్బోర్డు, ఇంటర్ విద్యా కమిషనరేట్ను ఎత్తివేసేందుకు రంగం సిద్ధమవుతున్నది. ఇంటర్బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేయనున్నారు. నర్సరీ నుంచి ఇంటర్ వరకు పాఠశాల విద్య ఆధ్వర్యంలో నడిచే విద్య�
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కాలేజీల గుర్తింపు ప్రక్రియ(అఫిలియేషన్లు) ముందుకుసాగడం లేదు. దీంతో అఫిలియేషన్లు పూర్తయ్యేదెప్పుడు.. విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించేదెప్పుడు అని విద్యార్థుల తల్లిదండ్రులు ప�
ఇంటర్ పరీక్ష ఫీజేమో రూ. 520. కానీ ఫైన్ మాత్రం రూ. 2,500!. ఈ ఫైన్ చెల్లించాల్సింది ఏ ఒకరో ఇద్దరో కాదు ఏకంగా 35వేల మంది!. ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, ఇంటర్బోర్డు రెండింటి తప్పిదం ఇప్పుడు విద్యార్థుల పాలిటశాపంగా �
ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్బోర్డు మరోసారి పొడిగించింది. రూ. 2,500 ఆలస్య రుసుముతో ఈ నెల 16 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఇచ్చింది. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని వారంతా ఈ నెల 16లోపు ఫీజు చెల్లి�
పదోతరగతి ఫలితాలను ఈ నెల 30న విడుదల చేయనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు.
వొకేషనల్ కోర్సుల్లో బ్యాక్లాగ్స్ విద్యార్థులకు ఇంటర్బోర్డు మరో చక్కటి అవకాశం ఇచ్చింది. వీరికి పాత విధానంలో పరీక్షలు రాసుకొనేలా వెసులుబాటు కల్పించింది. 2011 -12 సంవత్సరంలో వొకేషనల్ కోర్సుల పరీక్షావిధ�
ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును ఇంటర్బోర్డు పొడగించింది. మొదటి సంవత్సరంలో ప్రవేశాల గడువు జూన్ 30తో ముగియగా, ఈ నెల 25 వరకు పొడగించినట్టు ఇంటర్ బోర్డు కమిషనర్ నవీన్మిట్టల్ తెలిపారు.
ఇంటర్ వార్షిక పరీక్షల సందర్భంగా కొంత మంది ఆకతాయిలు ఫేక్కాల్స్ చేస్తూ అధికారులు, స్కాడ్ను తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పుడు సమాచారాన్నిస్తూ అధికారులను టెన్షన్ పెడుతున్నారు.
సరిగ్గా చదువలేదనే బాధ.. ఫెయిల్ అవుతామన్న ఆందోళన.. తల్లిదండ్రులు ఏమంటారోనన్న భయం.. స్నేహితులు, బంధువుల్లో చులకన అవుతామన్న ఆత్మన్యూనత.. ఇలాంటి మానసిక ఒత్తడితో సతమతమయ్యే విద్యార్థులు టెలిమానస్ కౌన్సెలింగ�