ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును ఇంటర్బోర్డు పొడగించింది. మొదటి సంవత్సరంలో ప్రవేశాల గడువు జూన్ 30తో ముగియగా, ఈ నెల 25 వరకు పొడగించినట్టు ఇంటర్ బోర్డు కమిషనర్ నవీన్మిట్టల్ తెలిపారు.
ఇంటర్ వార్షిక పరీక్షల సందర్భంగా కొంత మంది ఆకతాయిలు ఫేక్కాల్స్ చేస్తూ అధికారులు, స్కాడ్ను తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పుడు సమాచారాన్నిస్తూ అధికారులను టెన్షన్ పెడుతున్నారు.
సరిగ్గా చదువలేదనే బాధ.. ఫెయిల్ అవుతామన్న ఆందోళన.. తల్లిదండ్రులు ఏమంటారోనన్న భయం.. స్నేహితులు, బంధువుల్లో చులకన అవుతామన్న ఆత్మన్యూనత.. ఇలాంటి మానసిక ఒత్తడితో సతమతమయ్యే విద్యార్థులు టెలిమానస్ కౌన్సెలింగ�
ఇంటర్బోర్డు అనుబంధ గుర్తింపు పెండింగ్లో ఉన్న కారణంగా వార్షిక పరీక్ష ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు రుసుము చెల్లించేందుకు ఇంటర్బోర్డు అవకాశం ఇచ్చింది.