హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును ఇంటర్బోర్డు పొడగించింది. మొదటి సంవత్సరంలో ప్రవేశాల గడువు జూన్ 30తో ముగియగా, ఈ నెల 25 వరకు పొడగించినట్టు ఇంటర్ బోర్డు కమిషనర్ నవీన్మిట్టల్ తెలిపారు.
ప్రవేశాలు పొందని వారం తా సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ ఏడాది అడ్మిషన్ల సంఖ్యను పెం చేందుకు నవీన్మిట్టల్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.