పది, ఇంటర్ పరీక్షల్లో ఆశించిన ఫలితాలు సాధించని విద్యార్థుల ఆత్మహత్యలను నిరోధించేందుకు తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా సాత్నాల, భోరజ్ మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 గ్రామాలతో సాత్నాల మండ�
ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును ఇంటర్బోర్డు పొడగించింది. మొదటి సంవత్సరంలో ప్రవేశాల గడువు జూన్ 30తో ముగియగా, ఈ నెల 25 వరకు పొడగించినట్టు ఇంటర్ బోర్డు కమిషనర్ నవీన్మిట్టల్ తెలిపారు.
EAMCET counselling | రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 26 నుంచి ఆగస్టు 9 వరకు మూడు విడతల్లో కౌన్సెలింగ్ జరుగనున్నది.ఈ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆ