ఈ నిర్ణయం ‘నూతన జాతీయ విద్యావిధానం-2020’కి అనుగుణంగా ఉన్నదన్న విషయం స్పష్టంగా తెలుస్తున్నది. ప్రైవేటీకరణ, కేంద్రీకృత విద్యావిధానాలకు అనుకూలంగా రూపొందించిన ఈ నూతన ‘జాతీయ విద్యా విధానం-2020’ను ఇప్పటికే దేశవ్�
నకిలీ మెమోల బెడదను అరికట్టేందుకు ఇంటర్మీడియట్ బోర్డు పటిష్టచర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కొత్త సెక్యూరిటీ ఫీచర్స్ను చేర్చుతున్నది. ఇదివరకు 18 రకాల సెక్యూరిటీ ఫీచర్స్తో మెమోలను ముద్రించగా, కొ�
ఇంటర్ విద్యార్థులు వార్షిక పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు మరో అవకాశమిచ్చింది. రూ.2 వేల ఆలస్య రుసుముతో ఈ నెల 31 వరకు ఫీజు చెల్లించే వెసులుబాటు ఉన్నది.
ఇంటర్ వార్షిక పరీక్షలు (Inter Exams) ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను ఇప్పటికే ఇంటర్ బోర్డు ప్రకటించిన విష
ఇంటర్ వార్షిక పరీక్షల (Inter Exams) తేదీలు ఖరారయ్యాయి. ఈ సారి ఫిబ్రవరి ఆఖర్లో పరీక్షలను నిర్వహించన్నారు. ఇప్పటి వరకు ప్రతి ఏటా మార్చి మొదటి వారంలో నిర్వహిస్తూ వస్తున్నారు.
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు ద్వితీయ భాషల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు భాషా ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో అంతుచిక్కడం లేదు. అధికారులు స్వతంత్రంగానే త
ప్రభుత్వ కళాశాలల్లో ద్వితీయ భాషగా తెలుగు స్థానంలో సంస్కృతం ప్రవేశపెట్టడాన్ని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ వెంటనే ఉపసంహరించుకోవాలని నల్లగొండ జిల్లా తెలుగు ఫోరం డిమాండ్ చేసింది.
Inter Exams | బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ ఇవాళ హైద్రాబాద్లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శ్రీకృష్ణ ఆదిత్యను కలిశారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో పది నిమిషాల నిబంధనకు సడలింపు ఇవ్వ
విద్యార్థి జీవితంలో ఎంతో కీలకమైన ఇంటర్మీడియట్ పరీక్షలు సీసీ కెమెరాల నడుమ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఏడాది పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణ�
హాల్టికెట్ లేకుండా 128 మంది విద్యార్థులకు పరీక్ష రాయడానికి అనుమతి ఇచ్చినట్టు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. ఈ అంశంపై వివిధ మీడియా ఛానళ్లలో వచ్చిన వార్తలకు గురువారం ఓ ప్రకటనలో వివరణ ఇచ్చిం
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ విద్య సంస్కరణలో భాగంగా విద్యార్థులు, తల్లిదండ్రు లు, విద్యావేత్తల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించనున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఇంటర్ మొదటి సం
రాష్ట్రంలో ఏటా సుమారు 5 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పాసవుతున్నారు. వీరిలో లక్ష మందికి పైగా ఇంటర్తోనే విద్యను ఆపేస్తున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో కలిప�