ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం ఈ నెల 1వ తేదీ నుంచే ప్రారంభమైంది. వారం రోజులకు పైనే కావొస్తు న్నా .. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల ప్ర క్రి య ముందుకు సాగడం లేదు. మొన్నటి వరకు క ళాశాలల పునరుద్ధరణ పూర్త�
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కళాశాలల అప్లియేషన్ ప్రక్రియ నత్తనడకను తలపిస్తున్నది. పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఇంటర్బోర్డు గుర్తింపు పొందిన కాలేజీల్లో మాత్రమే చేరాలని, గుర్తింపు పొందిన కాలేజీల జ
ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్ను ఇంటర్బోర్డు మార్చింది. ఫిజిక్స్ సిలబస్ను కాస్త పెంచింది. కొన్ని సబ్జెక్టుల్లో సిలబస్ను స్వల్పంగా తగ్గించింది. పాఠ్యపుస్తకాల్లో కవర్ పేజీలో మార్పులు చేశామని, మల్టీ�
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయని ఇంటర్బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండియర్ అభ్యర్థులకు పరీక్షలను నిర్
Inter Board | ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న ప్రతిపాదనపై సర్కార్ వెనక్కి తగ్గింది. కొత్త విద్యాసంవత్సరంలో పాత పద్ధతిలోనే అడ్మిషన్లు చేపట్టాలని నిర్ణయించింది.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు ఇంటర్బోర్డు మరో అవకాశమిచ్చింది. రూ.7వేల ఆలస్య రుసుముతో సోమవారం వరకు ఫీజు చెల్లించే చాన్స్ ఇచ్చింది.
ఇంటర్ బోర్డును పాఠశాల విద్యలో ఆగమేఘాలపై విలీనం చేయొద్దని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్స్ అసోసియేషన్(టీపీజేఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది.
రాష్ట్రంలో ఎస్సెస్సీ, ఇంటర్బోర్డుల విలీనంపై సర్కార్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. 2026-27 విద్యాసంవత్సరంలో రెండు బోర్డులను విలీనం చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.
మాజీ మావోయిస్టు ఆగ్రనేత తిప్పిరి తిరుపతి (దేవ్జీ) గన్ను వదిలేసి, పెన్ను పట్టబోతున్నారు. ఆగిపోయిన తన చదువును తిరిగి కొనసాగించనున్నారు. ఈ మేరకు పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ దేవ్జీ ఇటీవల ఇం�
రాష్ట్రంలో అత్యంత కీలకమైన విద్యాశాఖ రథ సారథులంతా మహిళలే. ఇప్పటికే ఇద్దరు మహిళా ఐఏఎస్లు సారథ్యం వహిస్తుండగా, ఇదే కోవలో ఇంటర్ బోర్డు నూతన కార్యదర్శిగా అభిలాష అభినవ్ను స ర్కార్ నియమించింది.
Inter Hall Tickets | ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్టికెట్లను ఇంటర్బోర్డు బుధవారం విడుదల చేసింది. హాల్టికెట్లను కాలేజీ లాగిన్ ఐడీల్లో పొందుపరిచాయని, బుధవారం రాత్రి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తె�
ఈ నిర్ణయం ‘నూతన జాతీయ విద్యావిధానం-2020’కి అనుగుణంగా ఉన్నదన్న విషయం స్పష్టంగా తెలుస్తున్నది. ప్రైవేటీకరణ, కేంద్రీకృత విద్యావిధానాలకు అనుకూలంగా రూపొందించిన ఈ నూతన ‘జాతీయ విద్యా విధానం-2020’ను ఇప్పటికే దేశవ్�
నకిలీ మెమోల బెడదను అరికట్టేందుకు ఇంటర్మీడియట్ బోర్డు పటిష్టచర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కొత్త సెక్యూరిటీ ఫీచర్స్ను చేర్చుతున్నది. ఇదివరకు 18 రకాల సెక్యూరిటీ ఫీచర్స్తో మెమోలను ముద్రించగా, కొ�