రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు ద్వితీయ భాషల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు భాషా ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో అంతుచిక్కడం లేదు. అధికారులు స్వతంత్రంగానే త
ప్రభుత్వ కళాశాలల్లో ద్వితీయ భాషగా తెలుగు స్థానంలో సంస్కృతం ప్రవేశపెట్టడాన్ని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ వెంటనే ఉపసంహరించుకోవాలని నల్లగొండ జిల్లా తెలుగు ఫోరం డిమాండ్ చేసింది.
Inter Exams | బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ ఇవాళ హైద్రాబాద్లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శ్రీకృష్ణ ఆదిత్యను కలిశారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో పది నిమిషాల నిబంధనకు సడలింపు ఇవ్వ
విద్యార్థి జీవితంలో ఎంతో కీలకమైన ఇంటర్మీడియట్ పరీక్షలు సీసీ కెమెరాల నడుమ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఏడాది పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణ�
హాల్టికెట్ లేకుండా 128 మంది విద్యార్థులకు పరీక్ష రాయడానికి అనుమతి ఇచ్చినట్టు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. ఈ అంశంపై వివిధ మీడియా ఛానళ్లలో వచ్చిన వార్తలకు గురువారం ఓ ప్రకటనలో వివరణ ఇచ్చిం
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ విద్య సంస్కరణలో భాగంగా విద్యార్థులు, తల్లిదండ్రు లు, విద్యావేత్తల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించనున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఇంటర్ మొదటి సం
రాష్ట్రంలో ఏటా సుమారు 5 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పాసవుతున్నారు. వీరిలో లక్ష మందికి పైగా ఇంటర్తోనే విద్యను ఆపేస్తున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో కలిప�
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను సోమవారం ఇంటర్మీడియల్ బోర్డు విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను 2,54,498 మంది రాయగా..1,62,520(63.86 శాతం)మంది ఉత్తీర్ణులయ్యారు.
ఇంటర్లో అనుత్తీర్ణులైన వారికోసం ఇంటర్మీడియట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నది. ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నది. సప్లిమెంటరీ ఫలితాల్లోనూ మెరుగైన ఉత్తీర�
Junior colleges | రాష్ట్రంలో జూనియర్ కళాశాలల (Junior Colleges) విద్యా సంవత్సరం (2024-25 ) క్యాలెండర్(Calendar)ను తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (Intermediate Board) ప్రకటించింది.
Inter Board | తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 30వ తేదీ నుంచి మే 31వ తేదీ దాకా సెలవులు కొనసాగనున్నాయి. మళ్లీ జూన్ 1వ తేదీన కాలేజీలు తెరుచుకోనున్నాయి.
ఇంటర్ వార్షిక పరీక్షల్లో సోమవారం రికార్డుస్థాయిలో 13 మాల్ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. పరీక్షలు ప్రారంభమైన తర్వాత ఇంత స్థాయిలో మాల్ప్రాక్టీస్ కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. సంగారెడ్డి జిల్లాలో
Inter Exams | ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు(సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1) ప్రశాంతంగా ముగిసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు వెల్లడించారు.