హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఇంటర్బోర్డు మరో అవకాశం ఇచ్చింది. రూ.4,500 ఆలస్య రుసుముతో బుధవారం వరకు ఫీజు చెల్లించవచ్చని ఇంటర్బోర్డు పరీక్షల నియంత్రణాధికారి జయప్రద తెలిపారు.