వచ్చేవిద్యాసంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ను గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, కళాశాల విద్యా
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఖమ్మం నగరంలోని ప్రైవేటు కళాశాలలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.. మెరుపు విజయాలను సాధించారు.. అద్భుతమైన ఫలితాలను రాబట్టారు.. తల్లిదండ్రులతో పాటు ఆయా కళాశాలలకు పేరు తీసుకొచ్చా�
ఇంటర్ ఫలితాల్లో రఘునాథపాలెం తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాల బాలికల-1 విద్యార్థినులు సత్తా చాటారు. సెకండియర్లో ఏ.కావ్య 975, రిజ్వానా 967 మార్కులు సాధించి కళాశాల మొదటి, ద్వితీయ స్థానాల్లో టాపర్లుగా రాణించార�
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 75 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో 50,821 మంది విద్యార్థులు పరీక్షలు రాయగ�
ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ ప్రభంజనం సృష్టించింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జయకేతనం ఎగరేసింది. ఈ సందర్భంగా అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలకు చెందిన విద్యార్థులు రాష్ట�
కార్పొరేట్ను తలదన్నేలా గురుకుల ఫలితాలు రాష్ట్ర ఫ్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల కళాశాలలు ఇంటర్లో 92 శాతం ఫలితాలతో కార్పొరేట్ కళాశాలల తలదన్నేలా సత్తా చాటాయి. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలల్
ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ ప్రభంజనం సృష్టించింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జయకేతనం ఎగరేసింది. ఈ సందర్భంగా అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలకు చెందిన విద్యార్థులు రాష్ట�
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు సత్తా చాటాయి. ప్రైవేట్ కాలేజీలకు దీటుగా రిజల్ట్స్ సాధించి టాప్ లేపాయి. సర్కారు కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు.
ఇంటర్ ఫలితాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. వికారాబాద్ జిల్లాలో గతంతో పోలిస్తే ఫలితాలు మెరుగుపడగా, రంగారెడ్డి జిల్లాకు రాష్ట్రంలోనే 5వ స్థానం దక్కింది.
ఇంటర్మీడియెడ్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం రిజల్ట్స్ ప్రకటించగా మొదటి సంవత్సరం ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో సంగారెడ్డి జిల్లా 57శాతంతో 17వ స్థానం, ద్వితీయ సంవత్సరం 66 శాత
వరుసగా ఇంటర్, పదో తరగతి పరీక్షల ఫలితాల నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎవరికైనా మానసిక సమస్యలుంటే ‘టెలి మానస్' సహాయం తీసుకోవాలని సూచించింది.
Minister Koppula Eshwar | ఇంటర్ వార్షిక ఫలితాల్లో గురుకులాలు దుమ్ములేపాయి. గురుకుల కాలేజీల్లో (TSRJC) ఏకంగా 92శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు కాలేజీల్లో దాదాపు 63శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. దాదాపు అన్ని ప్ర�
Satyavathi Rathod | ఇంటర్ ఫలితాల్లో గురుకుల విద్యార్థులు సత్తాచాటారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఫలితాలు సాధించారు. తెలంగాణవ్యాప్తంగా ఉన్న గిరిజన గురుకులాల్లో విద్యార్థులు 84శాతం పర్సంటైల్ దక్కించుకున్�