AP Inter Exams | ఏపీ ఇంటర్ బోర్డు కీలక మార్పులు చేసింది. ఈసారి సీబీఎస్ఈతో పాటుగా ఫిబ్రవరిలోనే పరీక్షలు నిర్వహించనుంది. ఇక లాంగ్వేజ్ పరీక్షలను లాస్ట్లో నిర్వహించనున్నారు. అలాగే రోజుకు ఒక్క పరీక్ష మాత్రమే ఉంటు�
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎల్ఈడీ) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈ సెట్ ప్రవేశ పరీక్షకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు అడ్డంకిగా మారాయి. రెండు పరీక్షలు ఒకే రోజు జరగనుండటంత�
Inter Exams | ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తారు.
Inter Exams | ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును పొడిగిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మే 1వ తేదీ వరకు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
ఇంటర్ పరీక్షల్లో తప్పిదాలు మీద తప్పిదాలు.. తప్పుల మీద తప్పులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా అధికారుల నిర్లక్ష్యంతో ఓ భారీ తప్పిదం వెలుగుచూసింది. ఏకంగా ఎనిమిది మంది విద్యార్థులకు ఒక ప్రశ్నపత్రానికి బదులు �
ఈ నెల 22న ఇంటర్ ఫలితాలు వెలువడనున్నాయి. మొదటి సంవత్సరం, సెకండియర్ ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫ�
ఉమ్మడి జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ముగిశాయి. ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు ఈ నెల 22న ముగుస్తాయని నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు.
జిల్లాలో 16 రోజులపాటు కొనసాగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఏడాదిపాటు అధ్యాపకులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటూ పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగ�
Malpractice | కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో భాగంగా గురువారం జరిగిన పరీక్షలో ఒకరిపై మాల్ ప్రాక్టీస్(Malpractice) కేసు నమోదు చేసినట్టు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు.
Inter Exams | తెలంగాణ ఇంటర్ పరీక్షలు విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రతిరోజూ ప్రశ్నపత్రాల్లో తప్పులు దొర్లుతున్నాయి. ఫలితంగా విద్యార్థులు మానసిక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇంటర్ పరీక్షల తొల�
ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం వేంపల్లి గ్రామ శివారులోగల ఎస్ఆర్ఆర్ జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. కలెక్టర్ మా
Inter Exams | ఇంటర్ వార్షిక పరీక్షలను 80 మార్కులకే నిర్వహించనున్నారు. మరో 20 మార్కులకు ఇంటర్నల్స్/ప్రాజెక్ట్ వర్క్స్ చేపట్టనున్నారు. ఈ దిశగా ఇంటర్బోర్డు నిపుణుల కమిటీ కసరత్తు చేస్తున్నది.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామపంచాయతీ పరిధిలోని ఠాగూర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్ష (Inter Exams) కేంద్రాన్ని సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల తీరు పర�