ఇంటర్ వార్షిక పరీక్షలు (Inter Exams) ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను ఇప్పటికే ఇంటర్ బోర్డు ప్రకటించిన విష
ఇంటర్ వార్షిక పరీక్షలను ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించనున్నట్టు బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య తెలిపారు. ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఇంటర్ వార్షిక పరీక్షల (Inter Exams) తేదీలు ఖరారయ్యాయి. ఈ సారి ఫిబ్రవరి ఆఖర్లో పరీక్షలను నిర్వహించన్నారు. ఇప్పటి వరకు ప్రతి ఏటా మార్చి మొదటి వారంలో నిర్వహిస్తూ వస్తున్నారు.
ఇంటర్ వార్షిక పరీక్షలు రాయబోతున్నారా..? పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉందా..? అయితే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్(యూడైస్)లో మీ పేరు ఉండాల్సిందే.
Inter Exams | ఇంటర్ వార్షిక పరీక్షలు రాయబోతున్నారా..? పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉందా..? అయితే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్(యూడైస్)లో మీ పేరు ఉండాల్సిందే. యూడైస్లో పేరు లేకపోతే ప�
AP Inter Exams Schedule | ఏపీలోని 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గ
AP Inter Exams | ఏపీ ఇంటర్ బోర్డు కీలక మార్పులు చేసింది. ఈసారి సీబీఎస్ఈతో పాటుగా ఫిబ్రవరిలోనే పరీక్షలు నిర్వహించనుంది. ఇక లాంగ్వేజ్ పరీక్షలను లాస్ట్లో నిర్వహించనున్నారు. అలాగే రోజుకు ఒక్క పరీక్ష మాత్రమే ఉంటు�
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎల్ఈడీ) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈ సెట్ ప్రవేశ పరీక్షకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు అడ్డంకిగా మారాయి. రెండు పరీక్షలు ఒకే రోజు జరగనుండటంత�
Inter Exams | ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తారు.
Inter Exams | ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును పొడిగిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మే 1వ తేదీ వరకు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
ఇంటర్ పరీక్షల్లో తప్పిదాలు మీద తప్పిదాలు.. తప్పుల మీద తప్పులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా అధికారుల నిర్లక్ష్యంతో ఓ భారీ తప్పిదం వెలుగుచూసింది. ఏకంగా ఎనిమిది మంది విద్యార్థులకు ఒక ప్రశ్నపత్రానికి బదులు �
ఈ నెల 22న ఇంటర్ ఫలితాలు వెలువడనున్నాయి. మొదటి సంవత్సరం, సెకండియర్ ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫ�
ఉమ్మడి జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ముగిశాయి. ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు ఈ నెల 22న ముగుస్తాయని నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు.
జిల్లాలో 16 రోజులపాటు కొనసాగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఏడాదిపాటు అధ్యాపకులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటూ పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగ�