రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో (Junior Colleges) మొదటి సంవత్సరం ప్రవేశ గడువును ఇంటర్ బోర్డు (Inter Board) మరోసారి పొడిగించింది. షెడ్యూల్ (Admission Schedule) ప్రకారం ఫస్టియర్ ప్రవేశాల గడువు ఆగస్టు 16తో ముగిసింది. అయితే ఇంకా చేరని వ
Hyderabad | పేదరికం, ఆర్థిక పరిస్థితి అతడి ఆశలకు అడ్డుగోడ కట్టింది. వయసు మించిపోయింది, దారిమూసుకుపోయింది. అయినా నిరాశచెందలేదు. పట్టుదల అతని ఆశలకు వారధి కటిటంది. ప్రయత్నంతో ఇంటర్ పూర్తిచేశాడు. దోస్త్ మెట్లెక్క
TS Inter | ఇంటర్మీడియ్లో ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసిన ఇంటర్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. ఈ నెల 15 నుంచి ఇంటర్ ప్రవేశాలను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. జూన్ ఒకటో తేదీ నుంచి తరగతులను న�
రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఒకే విడతలో మూడు లేదా ఐదేండ్ల పాటు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు ఇంటర్బోర్డు ప్రయత్నిస్తున్నది. తాజాగా అఫిలియేషన్ల (అనుబంధ) జారీ ప్రక్రియ కొనసాగుతుండగా, ఇప్పటిక
కార్పొరేట్ రెసిడెన్షియల్ కాలేజీల అరాచకాలకు అడ్డుకట్ట వేసేలా రాష్ట్ర ఇంటర్ విద్యామండలి కీలక నిర్ణయాలు తీసుకొన్నది. కాలేజీల్లో అదనపు తరగతులు 3 గంటలు మించొద్దని స్పష్టంచేసింది.
Inter Colleges | ప్రైవేట్ కాలేజీల్లో సాయంత్రం తరగతులు నడపొద్దని, స్టడీ అవర్స్ రెండు గంటలే నిర్వహించాలని ఇంటర్బోర్డు సూచించింది. ఇటీవలికాలంలో పలు ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థులు ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు �
ఇంటర్ వార్షిక పరీక్షలకు భారీ సంఖ్యలో విద్యార్థులు డుమ్మా కొడుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే 20,259 (4%) మంది ఫస్టియర్ విద్యార్థులు ఇంగ్లిష్ పరీక్షకు గైర్హాజరయ్యారు.
నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 212 కేంద్రాలుండగా.. 1,45,544 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
TSBIE | హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు( Inter Board ) వెబ్సైట్లో విద్యార్థుల హాల్ టికెట్లు( Hall Tickets ) అందుబాటులో ఉంచినట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. ఎస్సెస్సీ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్తో విద్యార్థ�
TSBIE | హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు( Inter Board ) వెబ్సైట్లో విద్యార్థుల హాల్ టికెట్లు( Hall Tickets ) అప్లోడ్ చేసినట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. హాల్ టికెట్లలో తప్పులుంటే విద్యార్థులు సరి చేసుకోవాలని
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సైన్స్ విద్యార్థులకు నేటి నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభంకానున్నాయి. ఈ ఏర్పాట్లను జిల్లా ఇంటర్ నోడల్ అధికారి సత్యనారాయణ పర్యవేక్షిస్తున్నారు.