Constable Kistaiah | కాంగ్రెస్ పాలనలో మళ్లీ ఆంధ్రా అధికారుల పెత్తనం మొదలైంది. తెలంగాణ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఓ ఆంధ్రా ఆఫీసర్ అహంకారానికి అమరుడు కానిస్టేబుల్ �
Inter Admissions | రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు మరోసారి గడువు పొడిగించింది. సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు ఇంటర్ బో
Inter Admissions | రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు గడువు పొడిగించింది. జులై 31వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు అధికారులు తెలిపారు.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు సోమవారం విడు దలకానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఫలితాలను ఆన్లైన్లో విడుదలచేయనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఒక ప్రకటనలో తెలిపారు.
అనధికార కార్పోరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవడంలో ఇంటర్ బోర్డు పూర్తిగా విఫలమైందని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర అన్నారు. గురువారం నాంపల్లిలోని ఇంట�
TSBIE | రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. మే 9వ తేదీ నుంచి తొలి దశ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
Inter Exams | ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీని ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. మే 4వ తేదీ వరకు ఫెయిలైన విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించొచ్చని �
ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటారు. ఉత్తీర్ణత శాతం గతంతో పోలిస్తే ద్వితీయ సంవత్సరంలో అదే శాతాన్ని పదిలం చేసుకోగా.. ప్రథమ సంవత్సరంలో నాలుగు శాతం వెనుకబాటు కనిపించ
TS Inter Results | తెలంగాణ ఇంటర్మీయట్ పరీక్షల ఫలితాలను ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ సోమవారం వెల్లడించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్లు తెలిపింది.
ఫస్టియర్కు రూ.1,760, సెకండియర్కు రూ.1,940. ఇవి ఇంటర్ విద్యార్థులు చెల్లించాల్సి ట్యూషన్ ఫీజులు. ఇది పేపర్పై మాత్రమే. కాలేజీలు తీసుకొనేది మాత్రం.. ఇంటర్ రెసిడెన్షియల్ ఫీజు ఏడాదికి అక్షరాలా మూడు లక్షలు.
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు, గురుకుల సొసైటీలు పరస్పర విరుద్ధ మార్గాల్లో పయనిస్తున్నాయి. ప్రస్తుత వేసవిలో ఇంటర్ తరగతులు, అడ్మిషన్లను నిర్వహించవద్దని, 2024-25 విద్యా సంవత్సరానికి తరగతులను జూన్ 1 నుంచే ప