Inter Board | తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 30వ తేదీ నుంచి మే 31వ తేదీ దాకా సెలవులు కొనసాగనున్నాయి. మళ్లీ జూన్ 1వ తేదీన కాలేజీలు తెరుచుకోనున్నాయి.
ఇంటర్ వార్షిక పరీక్షల్లో నిమిషం నిబంధనను బోర్డు సడలించింది. పరీక్ష ప్రారంభానికి అంటే ఉదయం 9 గంటలకు... ఆ తర్వాత 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులనూ అనుమతించనున్నట్టు తెలిపింది.
Inter Exams | హైదరాబాద్: ఇంటర్ విద్యార్థులకు గుడ్న్యూస్. వార్షిక పరీక్షలకు హాజరయ్యే వారికి ఉన్న నిమిషం నిబంధనను ఇంటర్ బోర్డు సడలించింది. ఆలస్యంగా వచ్చే వారిని కూడా పరీక్షకు అనుమతించాలని కీలక నిర్ణయం తీసుకు�
రాష్ట్రంలో ఇంటర్ విద్యా శాఖాధికారుల అనాలోచిత వైఖరి అసంఖ్యాక విద్యార్థులకు శాపంగా మారింది. ఏ రెండు గడియారాలు ఒకే సమయం చూపవన్న వాస్తవం తెలిసి కూడా ‘నిమిషం నిబంధన’ను ఇంటర్ అధికారులు అమలుచేయడం వల్ల విద్�
రాష్ట్రంలో 2024-25 విద్యాసంవ్సరంలో జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు కోసం ఇంటర్మీడియట్ బోర్డు శనివారం నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్రంలోని కాలేజీలు షెడ్యూల్ గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని బోర్డ
ఆంగ్లంపై పట్టు.. ఉన్నతికి మెట్టు అనివికారాబాద్ జిల్లా ఇంటర్ నోడల్ అధికారి శంకర్ అ న్నారు. ఇంటర్ విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో పట్టు సాధించేందుకు ఈ ఏడాది నుంచి ఇంటర్ బోర్డు తీసుకున్న చర్యల్లో భాగంగా
ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనంపై కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. ఆన్స్క్రీనా.. లేక మాన్యువల్గానా అన్న అంశానికి పుల్స్టాప్ పడింది. ఈ ఏడాది ఆన్స్క్రీన్ మూల్యాకంనం లేనట్టేనని ఇంటర్బోర్డు వర్గా�
ఇంటర్ ప్రాక్టికల్స్ నేపథ్యంలో ఇంటర్బోర్డు కీలక ఆదేశాలు జారీచేసింది. సొంత పిల్లలు, దగ్గరి బంధువుల పిల్లలు ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరయ్యే సమయంలో వారి తల్లిదండ్రులైన లెక్చరర్లను ఎగ్జామినర్ విధుల
Sankranthi Holidays | తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు జూనియర్ కాలేజీలకు సెలవులు ఇచ్చారు. సెలవుల సమయంలో తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
TS Inter Exams | ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ ఫస్టియర్, ఫిబ్రవరి 29వ తేదీ న�
ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందించే సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్నకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు ప్రకటించింది. నవంబర్ 14 వరకు ఫీజును విద్యార్థుల నుంచి స్వీకరించాలని ఆయా కాలేజీలకు బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ఇంటర్బోర్డు దసరా సెలవులను ప్రకటించింది. ఈ నెల 19 నుంచి 25 వరకు సెలవులుంటాయని ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్మిట్టల్ వెల్లడించారు.