రాష్ట్ర పోలీస్ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ‘బిగ్ బ్రదర్.. షాడో హోం మినిస్టర్' పేరుతో ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం ప్రకంపనలు సృష్టిస్తున్నది. హైదరాబాద్లోని ట్రై కమిషనరేట్ల పరిధిలో కొంద�
ఫోన్ట్యాపింగ్.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వవర్గాలను కుదిపేస్తున్న అంశమిది. అధికారదర్పం దేవుడెరుగు.. మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు కాంగ్రెస్లోని కీలక నేతలంతా నీడను సైతం నమ్మలేని భయాందోళనలో కొట్టుమి�
కుక్కను తప్పించబోయి బైక్ ప్రమాదానికి గురైంది. ఈఘటన నిజామాబాద్ ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఏఎస్సై భార్య మృతి చెందింది. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.
రాత్రిళ్లు తొందరగా, ఎక్కువసేపు పడుకొంటే టీనేజీ వయసువాళ్ల మెదడు పదునెక్కుతుందట. కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని కనుక్కొన్నారు. త్వరగా పడుకొని, ఎక్కువసేపు నిద్రించిన వాళ్లతో పోల�
ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదా? కార్మిక సంఘాలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నదా? అంటే అవుననే అంటున్నారు ఆర్టీసీ కార్మికులు.
Terror attacks | దేశంలో ఉగ్రవాదులు (Terrorists) దాడులకు పాల్పడే అవకాశం ఉన్నదని ఇంటెలిజెన్స్ వర్గాలు (Intelligence sources) హెచ్చరించాయి. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉన్నదని తెలిపాయి.
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై ఐటీ, పురపాలకశాఖ మంత్రి శ్రీధర్బాబు సీరియస్ అయ్యారు. ఇదీ ముమ్మాటికీ ఇంటెలిజెన్స్ వైఫల్యమేనని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.
తెలంగాణ ఇంటెలిజెన్స్ నిద్రమత్తు వదలడం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇలాకాలో రైతులు ఆందోళనలు చేస్తున్నా.. ఆ విషయాన్ని సీఎంకు ఉప్పందించడంలో ఇంటెలిజెన్స్ విభాగం పూర్తిగా విఫలమైందని రాజకీయ విశ్లేషకులు అ�
చెయ్యి పార్టీ అమాత్యుడొకరు ముఖ్య నేత మీద మస్తు గుస్సా అయ్యిండట. ‘చెల్ ఈ మాత్రం దానికి నాకీ కొలువే వద్దు పో..!’ అని గరం గరం అయిపోయిండట. ఇప్పుడు అందరూ గీ ముచ్చట మీదనే గుసగుసలు పెడుతున్నరు.
‘భావనమే’ జీవనం. జీవ దేహం కేవలం ఒక ఉపకరణం. ఇంద్రియ గ్రహణం, ప్రజ్ఞ, ఉద్వేగాలు, అభ్యాసం, అస్తిత్వరూపం, నిర్ణయాలు, పట్టుదల, అనుభూతి విస్తృతి.. అన్నీ భావప్రపంచమే.
ఈతరానికి ఓ ప్రత్యేకత ఉంది. చదువుతో పాటు ఏదో ఒక ఆసక్తిని ప్రవృత్తిగా మార్చుకోగల తెలివి అపారం. చదువు పూర్తయ్యాక ఆ ప్రవృత్తినే వృత్తిగా మార్చుకొనే ధైర్యమూ ఎక్కువే. అందుకు ఉదాహరణ చెన్నైకి చెందిన కిరణ్మయి వీ�
Ananda Bose | పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్కు (Ananda Bose) కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
గూఢచర్యం ఆరోపణలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ)లో పనిచేస్తున్న డ్రైవర్ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్కు చెందిన వ్యక్తికి రహస్య వివరాలను చేరవేశాడనే ఆరోపణలు రావడం