పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా ఇటు వ్యాపారులు, అటు ప్రజలు ఇబ్బందులుపడకుండా ఉండేందుకు, ట్రాఫిక్ సమస్యకు కొంతవరకు ముగింపు పలికేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకే చోట వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకున�
కాంగ్రెస్ సర్కారు కొత్తగా ఒక్క అభివృద్ధి పనినీ ప్రారంభించలేదు.. కనీసం గత ప్రభుత్వ హయాంలోనే మొదలుపెట్టిన పనులను కొనసాగిస్తుందా? అంటే అదీ లేదు.. దీంతో నిధుల లేమితో పలు పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఇందుకు త
రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో ప్రారంభించిన సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు పడకేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణాలకు నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు చెతులెత్తేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెలనే కాదు పట్టణాలకూ నిధుల్లేవంటున్నది. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడింది. పట్టణ ప్రగతి కింది చేపట్టిన వైకుంఠధామ
జిల్లా కేంద్రమైన మెదక్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మంగళవారం ఉదయం సుడిగాలి పర్యటన చేశారు. స్థానికంగా చేపట్టిన అభివృద్ధి పనులను పురోగతిని పరిశీలించారు. ముందుగా నీటిపారుదల శాఖ కార్యాలయ ఆవరణలో రూ.4.50
‘పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణ ప్రజల మెరుగైన జీవన విధానానికి సీఎం కేసీఆర్ బలమైన పునాదులు వేశారు. పట్టణ ప్రగతితో పట్టణాలు పరిశుభ్రంగా మారాయి. పచ్చదనం కమ్ముకున్నది. పౌరులకు మెరుగైన పాలన అందించే దిశగా అ
సాధారణ నిధులతో, అపసోపాలు పడుతూ, అభివృద్ధి జాడ కానరాక, అష్టకష్టాలతో భారంగా సాగుతూ వచ్చిన మున్సిపాలిటీలకు స్వరాష్ట్రంలో కొత్త ఊపు వచ్చింది. నాటి పాలనలో ఉమ్మడి జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు అభివృద్ధికి ఆమడ
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో సకల సౌకర్యాలతో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్( ఇంటిగ్రేటెడ్ మార్కెట్)ను త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి నిర్మాణ పనులు శరవేంగా కొనసాగుతున్నాయి.
అభివృద్ధి పనులతో పాటు పర్యావరణహితంగా, కాలుష్యరహితంగా పట్టణాలను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నది. ఒకవైపు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూనే ఇతర కార్యక్రమా�
Integrated Markets | కరీంనగర్(Karimnagar) పట్టణంలోని నాలుగు ప్రాంతాల్లో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్లు మరో మూడునెలలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర బీసీ, సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించా�
నారాయణపేట్, భువనగిరి, ఖమ్మంలలో నిర్మించిన సమీకృత మార్కెట్లకు రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు కితాబు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి పట్టణంలో కనీసం ఒక సమీకృత వెజ్, నాన్-వెజ్ మార్కెట్ నిర్మిం�
కరీంనగర్ : సమీకృత మార్కెట్లను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కరీంనగర్, చొప్పదండి, జమ్మికుంట, హుజరాబాద్, కొత్తపల్లి మున్సిపల్ కమిషనర్ల
కూరగాయలు, పండ్లు, పూలు, చేపలు, మాంసం అన్నింటినీ ఒకేచోట విక్రయించేందుకు ఉద్దేశించిన ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్-వెజ్ మార్కెట్ల నిర్మాణ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావ�
ఐదు ప్రాంతాల్లో నిర్మాణం సకల హంగులతో అందుబాటులోకి ఇప్పటికే మార్కెట్ యార్డులో పనులు ప్రారంభం హర్షం వ్యక్తం చేస్తున్న నగర ప్రజలు కార్పొరేషన్, జనవరి 23: కరీంనగర్ వాసులకు నాణ్యమైన పరిశుభ్రమైన వాతావరణంలో