వాహనాన్ని తనంతట తాను నిర్లక్ష్యంగా, ర్యాష్గా నడపటం వల్ల జరిగిన ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు నష్టపరిహారాన్ని చెల్లించే బాధ్యత బీమా సంస్థలకు లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వేగంగా
Supreme Court: అతివేగంగా లేక నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ప్రాణాలు కోల్పోతే, ఆ బాధిత కుటుంబాలకు ఇన్సూరెన్స్ వర్తించదు అని సుప్రీంకోర్టు తెలిపింది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఆ ఫ్యామిలీకి నష్టపరిహారాన్ని ఇ
ఇన్సూరెన్స్ కంపెనీలు.. ఆర్టీఏ అధికారుల మధ్య సమన్వయ లోపంతో నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు పుట్టుకొస్తున్నాయి. బీమా కంపెనీల నిర్లక్ష్యం కారణంగా రవాణా అధికారులకు పనిభారం పెరుగుతున్నది.
భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దని, ప్రభుత్వ బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలను అందజేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.
పాలసీదారులకు ఓ బ్యాడ్ న్యూస్. భారతీయ బీమా రంగ నియంత్రిత, అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్డీఏఐ.. సంప్రదాయ ఎండోమెంట్ కాంట్రాక్టులుసహా నాన్-లింక్డ్ లేదా లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ కోసం గ�
బీమా పాలసీ తీసుకున్నవారికి ఆ పాలసీ ప్రాధమిక వివరాలు, షరతులు సులభంగా అర్థమయ్యే రీతిలో నిర్దేశిత ఫార్మాట్లో వచ్చే జనవరి 1 నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవ్వాల్సి ఉంటుంది.
IRDAI | బీమా పాలసీల ప్రాథమిక సమాచారం సంబంధిత పాలసీదారులకు సులువుగా అర్థమయ్యేలా అందించాలని బీమా సంస్థలకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) హితవు చెప్పింది.
మా ఖాతాదారులకు తక్కువ ప్రీమియంలోనే ఆరోగ్య బీమా అంటూ బ్యాంకులు హోరెత్తిస్తాయి.
మా ఉద్యోగులకు అతి చవకగా హెల్త్ పాలసీలు అంటూ కార్పొరేట్ కంపెనీలు ఊరిస్తాయి.
ఇలాంటివన్నీ గ్రూప్ పాలసీల కిందికి వస్తాయి.
ప్రభుత్వ రంగ బీమా సంస్థల మార్కెట్ వాటా మొట్టమొదటిసారిగా మూడో వంతు కంటే దిగువకు పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐదు నెలల్లో ప్రైవేట్ నాన్ లైఫ్ ఇన్సూరర్స్ తమ స్థానాన్ని బలోపేతం చేసుకున్నాయి. దీ�
దేశంలో అతిపెద్ద బీమా రంగ సంస్థల్లో ఒకటైన పీఎన్బీ మెట్లైఫ్..తెలంగాణ మార్కెట్పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే హైదరాబాద్లో మూడు, వరంగల్, ఖమ్మంలలో ఐదు శాఖలను ఏర్పాటు చేసిన సంస్థ.. మిగతా జిల్లాకు
వానలు జోరుగా పడుతున్నాయి. రోజూ కురుస్తున్న కుండపోత వర్షాలతో ఇప్పుడు వాహనదారులకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఎక్కడపెట్టినా వాహనాలకు వరద ముప్పు తప్పట్లేదుమరి. దీంతో వాహన బీమా ప్రాధాన్యత ఇప్పుడు అందరి
దివ్యాంగులు, హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులు, మానసిక రోగుల కోసం ప్రత్యేకంగా బీమా పాలసీలను అందుబాటులోకి తేవాలని జనరల్, స్టాండలోన్ హెల్త్ ఇన్సూరర్స్కు బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ సూచించింది.