విప్లవాల గని... గోదావరిఖని లో తెలంగాణ అమరవీరుల త్యాగాలకు అవమానం జరిగింది. సకల జనుల సమ్మెకు పురుడు పోసి... ఉద్యమాల పురిటిగడ్డగా పేరున్న... ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున అమరవీరుల స్తూపం అలంకర�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో దళితుడికి తీరని అవమానం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం ప్రకారం.. స్థానిక మోతీనగర్లో దళితుడు ఎత్తపోల్ల వెంకట్రాములు కూలి పనులు చేసుకుంటూ జీవనం స
Telangana | ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నారాయణఖేడ్లో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గిరిజనుల ఆరాధ్య గురువు సేవాలాల్ మహరాజ్ను దారుణంగా అవమానించారు. రేవంత్ ప్రస�
కోర్టు నుంచి వెళ్లిన తర్వాత ఫ్లోరిడాలోని తన నివాసం (Florida) వద్ద మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ (Trump) మాట్లాడుతూ.. మన దేశం నాశనం అవుతున్నదని, నరకానికి వెళ్తుందని బైడెన్ (Joe Biden) ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘తాగునీళ్లివ్వరు, కరెంటివ్వరు. సాగునీరివ్వరు. మరేమిస్తారంటే ఉపన్యాసాలు ఇస్తారు. ఇంకా దేశ రాజధానిలో రైతులు నెలల తరబడి ఆందోళన చేయాల్సిన పరిస్థితులా? 13 నెలలపాటు పోరాడినా ఫలితం ఏమైనా ఉన్నదా? ఒక్క సమస్యా పరిష
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరోసారి సీఎం కేసీఆర్ను అవమానించింది. రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ఈ నెల 12న ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ను నామమాత్రం
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఎన్జీవోలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టీఎన్జ�
ఉద్యోగ సంఘ నాయకులు, టీఎన్జీవో నేతలపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఉద్యోగులకు సిగ్గులేదు.. అధికార పార్టీకి అమ్ముడుపోయారు. పైరవీలు, పదోన్నతుల కోసం పాకులాడేవాళ్లంటూ’ సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై నోరు పారేసుకొన్నారు. అభ్యంతరకరమైన భాషను వాడుతూ దూషణలకు దిగారు. ‘టీఎన్జీవో నేతలు టీఆర్ఎస్కు అమ్ముడుపోయారు. ప్రమోషన్లు, పైరవీల కోసం సి�
తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కొర్రీలు పెడుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆరోపించారు. కేంద్రానికి రైతులపై కనీస సానుభూతిలేదని అన్�
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులపాల్జేస్తున్నదని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం రైతుల