లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం 54వ సంస్థాపన వేడుక వైభవంగా జరిగింది. గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో జరిగిన వేడుకలో 2025-26 సంవత్సరంకు నూతన కార్యవర్గంను ఎన్నుకున్నారు. క్లబ్ అధ్యక్షులు పీ మల్లికార్జున్ అధ�
మండలంలోని బొంతుపల్లి గ్రామంలో పోచమ్మతల్లి, భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాలను గురువారం ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ జున్నుతుల జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బొడ్రాయి ప్రతిష్టా�
DHARMAPURI | వెల్గటూర్, ఏప్రిల్ 02. మండలంలోని కిషన్ రావు పేట లోని నాగపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం సీసీ కెమెరాలను ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి ప్రారంభించారు.
MLC Kavitha | అయోధ్య(Ayodhya) రామమందిరంలో వచ్చే నెల శ్రీ సీతారామచంద్ర స్వామి(Sitaramachandra Swamy) వారి ప్రతిష్టాపనతో కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) తెలిపారు. అయోధ్యలో నిర్మిస్తున�
వినాయక చవితి పండుగ సందర్భంగా రిలయన్స్ డిజిటల్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇప్పుడు రిలయన్స్ డిజిటల్లో కొనుగోలు చేసే ఏ టెక్నాలజీ ఉత్పత్తినైనా గణేష్ చతుర్థి డే సెప్టెంబర్ 19న డెలివరీ, ఇన్స్టాలేష�
nuclear reactors | కర్ణాటకలోని కైగా, మధ్యప్రదేశ్లోని చుట్కా, ఉత్తర ప్రదేశ్లోని గోరఖ్పూర్ అణు విద్యుత్ ప్లాంట్లలో రెండు చొప్పున అణు రియాక్టర్లు ( Nuclear reactors), రాజస్థాన్లోని మహి బన్స్వారా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల
నూతన సచివాలయం ఆవరణలో పు నర్నిరించిన నల్లపోచమ్మ ఆలయంలో ప్రతిష్ఠించనున్న దేవతామూర్తుల రాతి విగ్రహాలు సిద్ధమయ్యాయి. వీటిని ఒకట్రెండు రోజుల్లో టీటీడీకి చెందిన ప్రత్యేక వాహనంలో తిరుపతి నుంచి హైదరాబాద్కు
ఫ్రెండ్లీ పోలీసింగ్తో ఆశించిన ఫలితాలు వస్తున్నాయి. ప్రజలను భాగస్వాములను చేస్తూ తీసుకుంటున్న కార్యక్రమాలు ఫలిస్తున్నాయి. దీంతో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. టెక్నాలజీ సహాయంతో నేరగాళ్లు కూ�
సకల జీవకోటికి గాలి తర్వాత అత్యవసరం నీరే. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూగర్భజలాల సంరక్షణకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాయి. భూమిలో నీరు ఇంకేలా పెద్ద ఎత్తున చెక్డ్యాంలు, ఇంకుడుగుంతలు, మొక్కల పెంపకం �
భోలక్పూర్లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో శ్రీ కాళీకా మాత అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ఠ వేద పండితులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై ప్రత్యేక �
మండల పరిధిలోని డీ.ధర్మారం గ్రామంలో పోచమ్మ ఆలయంలో ఆదివారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. సీఎం ఓఎస్డీ రాజశేఖర్రెడ్డి కుటుంబసభ్యులు తమ ఇంటి బోనంతో గ్రామంలోని నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయ
ఎన్నారై | అమెరికాలోని అట్లాంటాలో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, మంగళవారం పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కే కేశవరావు అధ్యక్షతన వారి నివాసంలో �