భోలక్పూర్లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో శ్రీ కాళీకా మాత అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ఠ వేద పండితులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై ప్రత్యేక �
మండల పరిధిలోని డీ.ధర్మారం గ్రామంలో పోచమ్మ ఆలయంలో ఆదివారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. సీఎం ఓఎస్డీ రాజశేఖర్రెడ్డి కుటుంబసభ్యులు తమ ఇంటి బోనంతో గ్రామంలోని నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయ
ఎన్నారై | అమెరికాలోని అట్లాంటాలో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, మంగళవారం పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కే కేశవరావు అధ్యక్షతన వారి నివాసంలో �