గత ఏడాది ‘సూక్ష్మదర్శిని’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు మలయాళ నటి నజ్రియా. రీసెంట్గా ప్రకటించిన కేరళ రాష్ట్ర ప్రభుత్వ చలనచిత్ర అవార్డులలో ఆ సినిమాకు గాను ఉత్తమనటిగా అవార్డును కూడా గెలుచుకున్నార�
Meta | ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ అయిన మెటా చిక్కుల్లోపడింది. ఐటీ దిగ్గజం అతిపెద్ద యాంటీ ట్రస్ట్ ట్రయల్స్ను ఎదుర్కోనున్నది. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం నుంచి ట్రయల్స్ మొదలుకా
సోషల్మీడియా ట్రోలర్స్పై అగ్ర కథానాయిక త్రిష ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిది విషపూరిత మనస్తత్వమని, అలాంటి వారు రాత్రిళ్లు ప్రశాంతంగా ఎలా నిద్రపోగలుగుతారని ప్రశ్నించింది. ‘పనీపాట లేకుండా ఖాళీగా ఉంటూ పి
‘తరచుగా అడిగే ప్రశ్న’ ఇదేనంటూ అగ్ర కథానాయిక దీపికా పడుకోన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తనకు ఎంతో ఇష్టమైన రెండు నగరాలు బెంగళూరు, ముంబయితో ఉన్న అనుబంధం గురించి మాట్లాడింది.
చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటారని వచ్చిన వార్తలపై భారత క్రికెటర్లు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాను వన్డేల నుంచి రిటైర్ అవడం లేదని ట్రోఫీ గెలిచిన తర్వాత నిర్వహ�
నటి అభినయ పెళ్లిపీటలెక్కనున్నారు. ఈ శుభవార్తను తన ఇన్స్టా ద్వారా ప్రపంచానికి తెలియజేశారామె. తనకు కాబోయే భర్తతో కలిసి గుడి గంటను మ్రోగిస్తూ.. చేతులు మాత్రమే కనిపిస్తున్న తమ ఎంగేజ్మెంట్ పిక్ని ఇన్స్�
మహబూబాబాద్ జిల్లా (Mahabubabad) తొర్రూరు పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. పదో తరగతి విద్యార్థులు.. ఉపాధ్యాయులు పాఠాలు
సాంకేతికతతో పోటీపడుతూ ప్రపంచం ముందుకు దూసుకెళ్తున్నది. సమాచారం పంచుకునే పద్ధతులు, వార్తలు తెలుసుకునే మార్గాలు విప్లవాత్మకంగా మారాయి. గతంలో వార్తా పత్రికలు, రేడియో, టెలివిజన్ వంటి మాధ్యమాల ద్వారా వార్�
సోషల్ మీడియా, డిజిటల్ మీడియా.. ఏదైనా ఒక్కటే లక్ష్యం అదే వ్యూస్, లైక్స్!! ఏం చేసైనా ఇవి తెచ్చుకోవాలి.. పాపులర్ అవ్వాలి. రెవెన్యూ సంపాదించాలి. అయితే, ప్రపంచాన్ని విప్లవాత్మకంగా ప్రభావితం చేసిన సోషల్ మీడ�
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్కు (Raja Singh) ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మెటా (Meta) షాకిచ్చింది. ఆయనకు సంబంధించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తొలగించింది. ఆయన పేరుతో ఉన్న రెండు ఫేస్బుక్ �