వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి, కిషన్రావుపేటలో నూతనంగా నిర్మాణం చేసిన పల్లె దావఖానలను జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిగిలిపోయిన పనులను త్వరగా
కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాoను అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గన�
జిల్లాలోని పీఎం పోషన్ అమలుపై జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా విద్యాధికారి కె రాము బిసి బాలికల హాస్టల్ లను తనిఖీ చేశారు. హాస్టల్లో ఉన్న వంటగదిని, వంట సరుకులు, స్టోర్ రూమ్లను ఆయన ప
పట్టణ శివారులోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలను శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్�
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో కలెక్టర్ డాక్టర్ సత్య శారద తనిఖీలు నిర్వహించారు. జనప్రియ, బిలియన్ హార్ట్స్ బీటింగ్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆమె ఎంజీఎం వార్డులను కలియ తిరిగారు.
సారంగాపూర్ మండలంలోని పెంబట్ల, లక్ష్మీదేవి పల్లి గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను మండల కోఆర్డినేటర్, జిల్లా విజిలెన్స్ అధికారి దేవేందర్ రెడ్డి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో చ
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రం శివారులోని సర్వే నంబర్ 334 లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం కోసం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆర్డీవో రాజేంద్ర కుమార్తో కలిసి సోమవారం స్థలపరిశీలన
ఆదిలాబాద్లోని రిమ్స్, సూపర్ స్పెషాలిటీ దవాఖానలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం సభ్యులు మంగళవారం సందర్శించారు.అనాటమీ, ఎస్పీఎం, జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, అనస్థీషియాలో పీజీ సీట్ల కోసం రిమ్స్�
జనావాసాల మధ్య ప్రమాదకరంగా ఉన్న గోదాలములను తరలిస్తామని, దీంతో భవిష్యత్లో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా నూతన సచివాలయం నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని ఆదేశించారు. సెక్రటేరియట్లోని అన�
సీఎం కేసీఆర్ నిర్ణయించిన గడువులోపు సచివాలయ నిర్మాణం పూర్తిచేయాలని ఆర్ అండ్ బీ, వర్క్ ఏజెన్సీ అధికారులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవా�
రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకులాల్లో తనిఖీల కోసం ఐదు ప్రత్యేక బృందాలను నియమించింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. వర్షాకాల నేపథ్యంలో హాస్టళ్లల