సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు సింగిల్ విండో కార్యాలయాన్ని సిరిసిల్ల వ్యవసాయ అధికారి సందీప్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా కోసం ‘రైతుల గోస’ అనే శీర్షికన ‘నమస్తేతెలంగాణ’లో బుధవారం వార�
కరీంనగర్ జిల్లా కేంద్రoలోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో గల ఈవీఎంల గోదాంను అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో కే మహేశ్వర్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల
కొడిమ్యాల మండల కేంద్రంలో జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ ను సందర్శించారు. మోడల్ స్కూల్ లో చెత్త ఉండటం పై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చెత్తను తొల�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాలలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలను సోమవారం జిల్లా విద్యాధికారి మాధవి తనిఖీ చేశారు. ధర్మారంలోని బ్రిలియంట్ కిడ్జి పాఠశాలను సందర్శించి పలు రికార్డులను ఆమె ఈ �
రేంజర్ పోలీస్ స్టేషన్ ను సీపీ సాయి చైతన్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు.
కొడిమ్యాల అటవీ శాఖ పరిధిలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో అర్బన్ పార్క్ ఏర్పాటు చేశారు. కావున దానికి సంబంధించిన పనులను అటవీశాఖ రాష్ట్ర ముఖ్య అధికారి సువర్ణ పరిశీలించారు.
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బ్యాగులను ఎలక్షన్ కమిషన్ (ఈసీ) అధికారులు తనిఖీ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం శనివారం అమరావతికి ఆయన వచ్చారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రయాణించిన హె�
ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలని, లేదంటే చర్యలు తప్పవని శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్కుమార్ అన్నారు. సోమవారం ఆయన మండలంలోని పట్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖ�
IAS officer Posing As Patient | ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రహస్యంగా తనిఖీ చేయాలని ఐఏఎస్ అదికారిణి నిర్ణయించింది. ముఖం కప్పుకుని రోగి మాదిరిగా ఆ ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. ఆకస్మికంగా తనిఖీ చ�
పెద్దపల్లి : సింగరేణి ఆర్జీ-3 పరిధిలోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో సోమవారం ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఘటనలో ముగ్గురు కార్మికులు గల్లంతయ్యారు. ప్రస్తుతం ముగ్గురు కార్మికుల ఆచూకీ కోసం సిం�
RTC Chairman Bajireddy | ఆర్టీసీ సంస్థను అభివృద్ధిలోకి తీసుకొస్తానని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రానికి వచ్చిన ఆయన పాత బస్టాండ్�
మంత్రి ఎర్రబెల్లి | పెద్ద వంగర మండలం గంట్లకుంట, పోచంపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు ప్రక్రియను అడిగి తెలుసుకు
విద్యా సంస్థల ప్రారంభానికి ఇదే సరైన సమయం : మంత్రి సబితా | విద్యాసంస్థల ప్రారంభానికి ఇదే సరైన సమయమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగ