సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం ధర్మారంలో బెల్ట్షాపులు మూసివేయాలని శనివారం మహిళలు ఆందోళనకు దిగారు. భర్తలు తాగి వచ్చి కొడుతున్నారని, సంసారాలు నాశనం అవుతున్నాయని పురుగు మందు డబ్బాలు పట్టుకొని గ్రామప�
మా పొలాల్లో అడ్డగోలుగా ఇసుకను తవ్వి పంటలు పండకుండా పడావు చేస్తారా అంటూ కాంగ్రెస్ నాయకుడు పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపిన ఘటన మాగనూరులో చోటుచేసుకున్నది.
నిజామాబాద్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం కలెక్టరేట్లో సోమవారం అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా బోధన్, సాలంపాడు కు చెందిన జయమ్మ అనే మహిళ పురుగుల మందు డబ్బాతో ప్రజావాణికి వచ్చింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీనగర్కు చెందిన దాసరి కిషన్ (68), భార్య నాగమణి (55), కుమారుడు వంశీ (30) కుటుంబకలహాలతో మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పెద్దబోయపల్లి గ్రా మానికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు, దీపిక దంపతులు. వీరికి ముగ్గరు సంతానం మో క్షిత(8), వర్షిణి(6), శివధర్మ(4). ఇటీవల భార్యభర్తల మధ్య
పంటలు సరిగా పండక, పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఓ యువరైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెంతండాలో సోమవారం చోటుచేసుకున్నది.
Crime News | భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్థాపానికి గురై మల్లెపల్లి శోభన్(42) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు కాసిపేట ఏఎస్సై బూర రవీందర్ తెలిపారు.
భూ వివాదం నేపథ్యంలో పోలీసులు తననే స్టేషన్కు పిలిపిస్తున్నారని మనస్తాపానికి గురైన ఓ రైతు శనివారం నల్లగొండ జిల్లా గుర్రంపోడు పోలీస్స్టేషన్ ఆవరణలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. బాధితుడి కథ�
ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితా నుంచి కాంగ్రెస్ నాయకులు, అధికారులు తన పేరును తొలగించారనే మనస్తాపంతో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లికి చెందిన కుమ్మరి రవీందర్ బుధవారం పురుగులమందు తాగి ఆత్మహత�
ఇద్దరు అక్కాచెల్లెళ్లు మానసిక స్థితి సక్రమంగా లేక అనారోగ్యానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహ త్య చేసుకున్నారు. ఈ సంఘటన కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Mystery Deaths | అంతుపట్టని అనారోగ్యం బారినపడి జనం మరణిస్తున్నారు. ఈ మిస్టరీ మరణాలపై కలకలం చెలరేగింది. ప్రజలతో పాటు అధికారులు ఆందోళన చెందుతున్నారు. వైద్య బృందంతో సమావేశం తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని పు�