Boyfriend died | ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెద్దలు ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమికులు(lovers) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ప్రియుడు(Boyfriend died) మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన ఏటూరు నాగారం మం�
ఆర్మీ నియామకాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ పథకం పేదింట విషం చిమ్మింది. భవిష్యత్తుపై కోటి ఆశలతో కఠోర శ్రమకోర్చి పొందిన శిక్షణ వృథా అవుతుందన్న ఆందోళన, రైల్వేపోలీసులు, కేంద్ర ఇంటలిజె�
గణపురం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కేటీపీపీ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. భూమి కోల్పోయి పదేళ్లవుతున్నా.. ఉద్యోగం ఇవ్వడం లేదంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు. స్థానికుల కథనం మేరకు. చె
ఇల్లంతకుంట, ఫిబ్రవరి 21: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదని ఓవ్యక్తి బలన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారంలో సోమవారం జరిగింది. పోలీసులు
Crime News | దాహం వేస్తుండటంతో మంచినీరు తాగుదామనుకున్న బాలుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లాలో వెలుగు చూసింది. మంచినీరు అనుకొని సీసాలో ఉన్న పరుగుల మందు
కోటగిరి : గుర్తు తెలియని వ్యక్తులు చెరువులో పురుగుల మందు కలపడంతో చేపలు చనిపోయిన సంఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సోంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. సోంపూర్ గ్రామ పంచాయతీ పరిధి రాంగంగానగర్లో నివా�
అత్యాచారం| వాళ్లిద్దరు అక్కాచెల్లెళ్లు. తండ్రిలేడు. తల్లేమో డైలీ లేబర్. పక్కింట్లో ఉన్న నలుగురు పోరగాళ్లు వాళ్లపై కన్నేశారు. అదునుచూసి కాటేశారు. ఆపై వారు బలవంతంగా ఆత్మహత్య చేసుకునేలా చేశారు.