PM Modi | టెక్ టైకూన్, టెస్లా బాస్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలోని డోజ్ శాఖ అధిపతి ఎలాన్ మస్క్ (Elon Musk)తో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఫోన్లో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం స్టార్టప్లకు కేరాఫ్గా మారుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో నెదర్లాండ్స్కు చెందిన ఆరిక్ట్ సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్నో�
హైదరాబాద్ మహానగరాన్ని స్టార్టప్ సంస్థలకు కేరాఫ్ అడ్రస్గా తీర్చిదిద్దామని, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూజివ్ గ్రోత్ అనే మూడు సూత్రాలతో నగరంలో స్టార్టప్ ఎకో సిస్టమ్ను నిర్మించామన�
కేసీఆర్ సర్కారు ఆవిష్కరణలకు ఇచ్చిన ప్రోత్సాహ ఫలితంగా దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆవిష్కరణల్లో ఏ రాష్ట్రం సాధించని విధంగా 4 శాతం వృద్ధి సాధించింది.
KTR | వరంగల్ : కేవలం యువతలోనే కాకుండా, గవర్ననెన్స్లో కూడా ఇన్నోవేషన్ రావాలి.. అప్పుడే దేశం ముందుకు వెళ్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ కిట్స్ కాలేజీలో �
ఎస్టీ ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను చూస్తుంటే గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. వారి ఆత్మవిశ్వాసం, ధైర్యం చూస్తే అబ్బురమనిపిస్తున్నదని చెప్పారు. ఎస్టీ ఆంత్రప్రెన్యూర్స్కి ఎంత సాయం చేయడ�
కారుచౌకగా లభించే ట్రెడ్మిల్ను కనిపెట్టిన వ్యక్తి ఇతడేనని, ఈ ఏడాది ఇన్నోవేషన్ అవార్డు ఆయనకే ఇవ్వాలని కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహింద్ర పోస్ట్ చేసిన ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా ముద్రిస్తున్న ‘ఎడ్యూష్యూర్' మ్యాగజైన్ కవర్పేజీలో ఇన్నోవేషన్లో పాల్గొన్న పెద్దపల్లి విద్యార్థులను మంత్రి కేటీఆర్ అభినందిస్తున్న ఫోటో ప్రచురి�
దేశంలోని యువతలో డిజిటల్ నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడం, సమగ్ర పద్ధతిలో సంబంధిత కృత్రిమ మేధస్సు స్కిల్ సెట్తో వారిని కలుపుకొని శక్తివంతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా డిపా�