సుల్తాన్బజార్ : వికారాబాద్లోని కుల్కచర్ల గ్రామంలో ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడడంతో అందు లో ప్రయాణీస్తున్న విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే. గాయపడిన విద్యార్థులకు ఉస్మానియా దవాఖానలో చికిత�
Sirpur paper mill | కాగజ్నగర్ సిర్పూర్ పేపర్ మిల్లులో (Sirpur paper mill) ప్రమాదం జరిగింది. పేపర్ మిల్లులోని ట్రాన్స్ఫార్మర్ (Transformer) పేలడంతో
షాబాద్ : ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలైన సంఘటన షాబాద్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దవేడు గ్రామానికి చెందిన ఎనిమిదిమంది శుక్రవారం �
సోన్ : సోన్ మండలంలో తాసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న ఆరిఫా సుల్తానాకు చెందిన కారు శుక్రవారం గంజాల్ టోల్ప్లాజా వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. కారులో ప్రయాణిస్తున్న ఆమె తలకు, చేయికి గాయాలయ్యాయి. ని
ఎల్బీనగర్: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మరణించిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం భుక్యా వసంత్కుమార్ (40) అనే కూలి నాగోలు
చండీగఢ్: స్కూలు పైకప్పు కూలడంతో 25 మంది విద్యార్థులు గాయపడ్డారు. హర్యానాలోని సోన్పట్లో గురువారం ఈ ఘటన జరిగింది. గన్నౌర్లోని ప్రభుత్వ పాఠశాల పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో తరగతిలోని విద్యార్థు
బంజారాహిల్స్ : బకెట్లో ఉన్న వేడినీళ్లు మీదపడడంతో బాలుడికి తీవ్రగాయలయిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్లోని బీజేఆర్నగర్లో
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తనయుడు, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఇటీవల వరుస సినిమా షూటింగ్స్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బాబ్ విశ్వాస్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సిని
దోమలగూడ:చోరికోసం ఇంట్లోకి చొరబడి ఇద్దరు వృద్దులను తీవ్రంగా గాయపర్చిన వ్యక్తిని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి…..చిక్కడపల్లి పోలీ�
లక్నో: మరి కాసేపట్లో జరుగాల్సిన పెండ్లిని వధువు రద్దు చేసింది. పెండ్లి వేడుక నేపథ్యంలో వరుడి బంధువులు తుపాకీతో కాల్పులు జరుపగా వధువు బంధువు గాయపడ్డాడు. దీనిని సీరియస్గా తీసుకున్న వధువు ఏకంగా పెండ్లిని
వర్మ తెరకెక్కించిన ఐస్క్రీమ్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన తేజస్వీ మదివాడ బిగ్ బాస్ సీజన్ 2లోను పాల్గొంది. ఈ కార్యక్రమంలో తేజస్వీ చేసిన హంగామాకు కొంత ప్లస్ , మైనస్ అయింది. అయితే బిగ్ బా�
ప్రైవేటు బస్సు| జిల్లాలోని చివ్వెంల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని గుంజలూరు సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 15 మంది �