వర్మ తెరకెక్కించిన ఐస్క్రీమ్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన తేజస్వీ మదివాడ బిగ్ బాస్ సీజన్ 2లోను పాల్గొంది. ఈ కార్యక్రమంలో తేజస్వీ చేసిన హంగామాకు కొంత ప్లస్ , మైనస్ అయింది. అయితే బిగ్ బా�
ప్రైవేటు బస్సు| జిల్లాలోని చివ్వెంల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని గుంజలూరు సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 15 మంది �
ట్రాక్టర్| జిల్లాలోని దామరచర్ల మండలం శూన్యంపాడు వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు.
జూబ్లీహిల్స్ | నగరంలోని జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద హోండా సిటీ కారు బీభత్సం సృష్టించింది. చెక్పోస్ట్ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న బైక్లను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు గాయపడ్డారు.
భోపాల్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివారు ప్రాంతంలోని బిషన్కేడి గ్రామంలో ఓ శిక్షణ విమానం శనివారం కుప్పకూలడంతో ముగ్గురు పైలట్లు గాయపడ్డారు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విమానం నేలకూలిందని అ
తిరువనంతపురం: జూపార్కు అక్వేరియంలోని ఓ ఈల్ చేప, మరో ఈల్ చేప దాడిలో తీవ్రంగా గాయపడింది. దాంతో జూపార్కు వైద్యులు ప్రత్యేక వైద్య నిపుణులను పిలిపించి ఆ చేపకు సర్జరీ చేయించడంతో ప్రాణాలతో బయట�