ట్రాక్టర్| జిల్లాలోని దామరచర్ల మండలం శూన్యంపాడు వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు.
జూబ్లీహిల్స్ | నగరంలోని జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద హోండా సిటీ కారు బీభత్సం సృష్టించింది. చెక్పోస్ట్ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న బైక్లను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు గాయపడ్డారు.
భోపాల్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివారు ప్రాంతంలోని బిషన్కేడి గ్రామంలో ఓ శిక్షణ విమానం శనివారం కుప్పకూలడంతో ముగ్గురు పైలట్లు గాయపడ్డారు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విమానం నేలకూలిందని అ
తిరువనంతపురం: జూపార్కు అక్వేరియంలోని ఓ ఈల్ చేప, మరో ఈల్ చేప దాడిలో తీవ్రంగా గాయపడింది. దాంతో జూపార్కు వైద్యులు ప్రత్యేక వైద్య నిపుణులను పిలిపించి ఆ చేపకు సర్జరీ చేయించడంతో ప్రాణాలతో బయట�