Sriram sagar | శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 86,270 క్యూసెక్కుల
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు పదిహేను రోజులుగా కొనసాగిన వరద కాస్త తగ్గు ముఖం పట్టింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, గురువారం ఉదయం ఆరు గంటలకు వరకు ప్రాజెక్టులో 26.733 టీఎంసీల
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద ప్రవాహం తగ్గుతోంది. గురువారం 22గేట్లు రెండు అడుగులు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంకు 73,902 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 73,902 క్యూసెక్కుల అవు�
సంగారెడ్డి : సింగూరు ప్రాజెక్టుకు గత పదిహేను రోజులుగా కొనసాగిన నీటి వరద కాస్త తగ్గు ముఖం పట్టింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, గురువారం ఉదయం ఆరు గంటలకు వరకు ప్రాజెక్టులో 26.733 టీఎంసీల నీరు �
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి తగ్గింది. బుధవారం ఉదయం నుంచి క్రమంగా 59,380 క్యూసెక్కుల నుంచి 36 వేల క్యూసెక్కులకు ఇన్ఫ్లో తగ్గిందని ఏఈఈ రవి తెలిపారు. దీంతో మధ్యాహ్నం 2.30 గంటలకు వరద గే�
ఎస్సారెస్పీకి వరద ఉధృతి తగ్గిందని ప్రాజెక్టు ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టు లోకి 49,380 క్యూసెక్కులు ఇన్ఫ్లోగా వస్తోందని చెప్పారు. మంగళవారం తొమ్మిది గేట్లను ఎత్తి దిగువకు 26,985 క్యూసెక్కుల �
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రా�
ఎస్సారెస్పీ రెండేండ్లుగా జూలైలోనే నిండుకుండలా మారుతున్నది. ప్రాజెక్టు నిర్మాణమైన తొలినాళ్లల్లో 1983లో మినహా ఎప్పుడైనా ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లోనే ఎస్సారెస్పీకి భారీ వరదలు వచ్చి నిండిన చరిత్ర ఉంది. కా
గువ ప్రాంతాలతోపాటు తెలంగాణలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు వరద పెరిగింది. నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు 27 వేల క్యూసెక్కుల వరద వచ్చి చే
Kadem project | కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో జలాశయంలోకి పెద్దఎత్తున వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 9861 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 16,084 క్యూసెక్కుల నీటిని