మెండోర: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 2,07,980 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో 33 వరద గేట్ల ద్వారా 1,99,680 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నామన్న
నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్ట్లోకి శుక్రవారం సాయంత్రం 66300 క్యూసెక్కుల ఇన్ఫ్లో ప్రవహిస్తున్నట్లు డీఈఈ శ్రావణ్కుమార్ తెలిపారు. సింగూరు ప్రాజెక్టుతో పాటు పోచారం ప్రాజెక్టు నుంచి ఇన్ఫ్లో వస్తు�
నిజాంసాగర్ : ఎగువ భాగం నుంచి నిజాంసాగర్ ప్రాజెక్ట్కు ఇన్ఫ్లో పెరుగుతుండడంతో గురువారం సాయంత్రం వియర్ నంబర్ 12లో ఏడు వరద గేట్లు, వియర్ నంబర్ 16 నుంచి 5గేట్ల ద్వారా నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్న�
మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి మూడు రోజులుగా భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ లోకి 3,82,430 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ఆయన వెల్లడిం
ఐదు గేట్ల ద్వారా 64, 815 క్యూసెక్కుల నీటి విడుదల పుల్కల్ రూరల్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతుంది. రెండు రోజులుగా ఐదు గేట్లు రెండు మీటర్లు ఎత్తిన నీటిపారు
ఎల్లంపల్లికి 6.50 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో కాళేశ్వరం వద్ద మొదటిప్రమాద హెచ్చరిక జారీ హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: గోదావరి, కృష్ణా నదులకు వరద పోటెత్తుతుండటంతో ప్రాజెక్టులకు భారీ �
కడెం ప్రాజెక్టు| నిర్మల్: కడెం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తున్నది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో జలాశయంలోకి 4,146 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో అధ
శ్రీశైలం, సాగర్కు కొనసాగుతున్న వరద ప్రవాహం | కృష్ణా ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. శ్రీశైలం జలాశయానికి 1,44,726 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు నుంచి
జూరాల| జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 11,500 క్యూసెక్కుల నీరు వస్తున్నది. అంతే మొత్తం నీటిని (11,501 క్యూసెక్కులు) దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మ
సింగూరు ప్రాజెక్టు| జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చిచేరుతున్నది. ఎగువ నుంచి వరదలతో ప్రాజెక్టులోకి 5972 క్యూసెక్యుల ఇన్ఫ్లో వస్తున్నది. ప్రస్తుతం జలాశయంలో 17.001 టీ�