నిజామాబాద్, జూన్ 22 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో మంగళవారం కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి 4,629 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ రవి తెలిపారు. బుధవారం సాయంత్రానికి మరింత ఇన్
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు | శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 764క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నదని ఏఈఈ రవి తెలిపారు. కాకతీయ కాలువకు 50, మిషన్ భగీరథ తాగు నీటి అవసరాలకు 152 క్యూసెక్కులను వినియోగిస్తున్నారన్నా�
Srsp Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి సోమవారం అర్ధరాత్రి నుంచి వరద ఉధృతి పెరిగిందని ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 10,700 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందన్నారు.
మెండొర : నిజామాబాద్ జిల్లా మెండొర మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎస్కేప్ గేట్ల నుంచి సోమవారం గోదావరిలోకి 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఈఈ చక్రపాణి తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 5100 క్యూసెక�
Srsp Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి 14,650 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది. దీంతో రెండు వరద గేట్లతో 6,240 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్లతో 2,500 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువ గోదావరిలోకి �
Nagarjunasagar | నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి 68,263 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్లను
మెండోర : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి వరద క్రమంగా తగ్గుముఖం పడుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 21,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని ఆయన పేర్కొన్నారు. దీంతో ప్రాజెక్ట�
మెండోర : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి 40 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ఏఈఈ రాము తెలిపారు. మంగళవారం రాత్రి నుంచి వరద గేట్లు మూసివేసి దిగువకు నీటివిడుదలను నిలిపివేశామని తెలిపా
Nagarjuna sagar | నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు పది క్రస్ట్ గేట్లు ఎత్తివేశారు.
మెండోర : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 70,500 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుందని ఏఈఈ మాదవి తెలిపారు. ప్రాజెక్ట్ 13 వరద గేట్ల నుంచి 74,880 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు
మెండోరాః శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి 80,200 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో 11 వరద గేట్ల నుంచి దిగువ గోదావరిలోకి 49,920 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని �
మెండోరా : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుండటంతో దిగువ గోదావరిలోకి 99,840 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్�
మెండోరా : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వరద ఉధృతి పెరిగిందని ఏఈఈ వంశీ బుధవారం తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 92 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ఆయన వెల్లడించారు. వరద ఉధృతి పెరుగుతుండటంతో మధ్యాహ్నాం 3 గం
మెండోరా: ప్రకృతి అందాలు ఎప్పుడు తిలకించినా అద్భుతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ దృశ్యం మదిలో ఒక జ్ఞాపకంలా ఎప్పటికీ మిగులు పోతుంది. అలాంటి దృశ్యమే ఆదివారం నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రా