శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతున్నది. మంగళవారం ఉదయం నుంచి డ్యాం ఐదు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల విద్యుదుత్పత్తి నుంచి 37,936, సుంకేసుల నుంచి 33,656 క్�
ములుగు : ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం మరింత పెరుగుతోంది. మంగపేట మండలం కమలాపురం గ్రామంలోని బిల్ట్ ఫ్యాక్టరీ ఇంటెక్ వెల్ వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. నదీ పరీవాహక ప్రాంతం
జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కాస్తా తగ్గింది. శనివారం ప్రాజెక్టుకు 67, 900క్యూసెక్కులుగా నమోదైంది. దీంతో అధికారులు డ్యాం 8 స్పిల్వే గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తికి 41,191క్�
మెండోరా, ఆగస్టు 3 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 17,210 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా బుధవారం స�
శ్రీశైలం : ఎగువ ప్రాంతాలతో పాటు పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల డ్యామ్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా.. 43,732 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 33,936 క్యూసెక్కుల వరద వస్తున్�
కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతున్నది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యాంకు వరద చేరుతున్నది. దీంతో అధికారులు 10గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం డ్యాంలో�
నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 86,270 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ప్రాజెక్టు ఏఈఈ నయనారెడ్డి తెలిపారు. ప్రాజెక్టు 18 వరద గేట్లు ఎత్తి దిగువ గోదావరిలోకి 74,952 క్యూసెక్కుల మిగులు జలాలను విడు