PM Modi | దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదని, దుబారా ఆపి ప్రజలందరూ దేశభక్తిని చాటుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం చేసిన ప్రసంగంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
PM Modi | విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువుల వాడకాన్ని తగ్గించుకోవాలంటూ ఆదివారం ప్రధాని మోదీ చేసిన సూచనలు.. అంతిమంగా దేశీయ విపణిలో వస్తూత్పత్తి ధరల పెరుగుదలకు కారణం కావొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున�
ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు’ అన్నట్టు ఉంది దేశంలో ప్రస్తుతం పరిస్థితి. ఇప్పటికే మండుతున్న ధరలతో అల్లాడిపోతున్న సామాన్యుడిపై మరో పిడుగు పడనుంది. మళ్లీ ధరలు పెంచేందుకు ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ�
Russia Cucumber : ప్రస్తుతం రష్యాలో దోసకాయల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఎంతలా అంటే.. ఒక కేజీ దోసకాయ మన కరెన్సీలో రూ.358 వరకు ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అమెరికా డాలర్ ముందు భారతీయ రూపాయి ఏమాత్రం నిలబడలేకపోతున్నది. ఫలితంగా చారిత్రక కనిష్ఠాలకు దిగజారుతున్న దేశీయ కరెన్సీతో ద్రవ్యోల్బణం విజృంభించే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారిప్పుడు. ఇప్పటి�
ద్రవ్యోల్బణంతో సామాన్యులపై అధిక భారం పడనున్నదని, ధరల పెరుగుదలలో స్థిరత్వం చూపించాల్సిన బాధ్యత కేంద్ర బ్యాంక్దేనని రిజర్వ్బ్యాంక్ పూర్వ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. మంగళవారం గీతం
వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మునుపెన్నడూలేని స్థాయికి తగ్గింది. గత నెలలో ఆల్టైమ్ కనిష్ఠాన్ని సూచిస్తూ 0.25 శాతానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో తాజాగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) �
భారత దేశ ద్రవ్యోల్బణం అక్టోబర్లో రికార్డు స్థాయిలో కనిష్ఠంగా 0.25 శాతం నమోదైంది. అయితే ద్రవ్యోల్బణం ఇంత తక్కువకు పడిపోయినా కూరగాయలు, పప్పు దినుసుల ధరలు మాత్రం మండిపోతున్నాయి. సాధారణంగా తక్కువ ద్రవ్యోల్బ�
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి.ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం సెగ.. భారత్కు గట్టిగానే తగులుతున్నది. వార్ కొనసాగితే దేశంలో చమురు సంక్షోభమే మరి.
Repo Rate Cut | ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను బుధవారం రిజర్వ్ బ్యాంక్ 4.2 శాతం నుంచి 4శాతానికి తగ్గించింది. మెరుగైన వ్యవసాయ ఉత్పత్తి, ముడి చమురు ధరల తగ్గుదలను దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ బ్�
గత నెల ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం మళ్లీ విజృంభించింది. ఇదే సమయంలో దేశీయ ఎగుమతులు మరోసారి నిరాశపర్చాయి. సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత హోల్సేల్ ఇన్ఫ్లేషన
వచ్చే నెలలో జరిగే ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటును పావు శాతమైనా (25 బేసిస్ పాయింట్లు) తగ్గించాల్సిన అవసరం ఉన్నదని డ్యూషే బ్యాంక్ విశ్లేషకులు చెప్తు�
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, ముడి చమురు ధరలు వచ్చే ఏడాది ఆఖరుకల్లా భారీగా పెరుగవచ్చని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్మన్ సాచ్స్ అంచనా వేస్తున్నది. ఈ క్రమంలోనే ఔన్స్ పసిడి విలువ 2025 డిసెంబర్ నాటికి �