Federal Reserve:ఏడాది కాలంలోనే తొమ్మిదోసారి వడ్డీ రేట్లను పెంచింది అమెరికా రిజర్వ్ బ్యాంక్. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు ఈ చర్య తప్పదన్నారు. ఇటీవల ఆ దేశంలోని రెండు మేజర్ బ్యాంక్లను మూసివేసిన
రంజాన్ మాసమంటే ముందుగా గుర్తొచ్చేది హలీం. నోరూరించే ఈ వంటకాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారు. అయితే పెరిగిన నిత్యావసర ధరల ప్రభావం ఈ సంవత్సరం హలీంపై పడనున్నది. పెరిగిన నిత్యావసరాలతో
Stocks | వరుసగా ఐదో సెషన్ లోనూ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. యూఎస్ ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లు పెంచుతుందన్న భయంతోపాటు ఆసియా మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు నిధులు ఉపసంహరించడంతో ద
SBI Home Loans | ఆర్బీఐ రెపోరేట్ కనుగుణంగా ఎస్బీఐ వడ్డీరేట్లు సవరించింది. ఈ నెల 15 నుంచి పెంచిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయి. దీంతో నెలవారీ ఈఎంఐలు భారం కానున్నాయి.
Mallikharjun Kharge | దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రధాన సమస్యలని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తాము ఆ అంశాలనే ప్రధానంగా లేవనెత్తుతామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతో దేశం ఆర్థ
flour shortage | పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నది. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పస్తులుండే పరిస్థితి నెలకొన్నది. భారీగా ధరలు పెరిగిపోవడంతో కనీసం రెండు రొట్టెలు తీసేందుకు ఇబ్బందులు
వాణిజ్య వర్గాలకు, కార్పొరేట్లకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్న మోదీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు మాత్రం మొండిచేయి చూపిస్తున్నది. 2019లో ఒక్క దెబ్బతో కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గ�
దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నా, నిరుద్యోగం అకాశన్నంటుతున్నా, రూపాయి విలువ పడిపోతున్నా.. కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయినా లేదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆయా సమస్యల పరిష్కారానికి ఏవిధమైన