ద్రవ్యోల్బణంతో సామాన్యులపై అధిక భారం పడనున్నదని, ధరల పెరుగుదలలో స్థిరత్వం చూపించాల్సిన బాధ్యత కేంద్ర బ్యాంక్దేనని రిజర్వ్బ్యాంక్ పూర్వ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. మంగళవారం గీతం
వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మునుపెన్నడూలేని స్థాయికి తగ్గింది. గత నెలలో ఆల్టైమ్ కనిష్ఠాన్ని సూచిస్తూ 0.25 శాతానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో తాజాగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) �
భారత దేశ ద్రవ్యోల్బణం అక్టోబర్లో రికార్డు స్థాయిలో కనిష్ఠంగా 0.25 శాతం నమోదైంది. అయితే ద్రవ్యోల్బణం ఇంత తక్కువకు పడిపోయినా కూరగాయలు, పప్పు దినుసుల ధరలు మాత్రం మండిపోతున్నాయి. సాధారణంగా తక్కువ ద్రవ్యోల్బ�
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి.ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం సెగ.. భారత్కు గట్టిగానే తగులుతున్నది. వార్ కొనసాగితే దేశంలో చమురు సంక్షోభమే మరి.
Repo Rate Cut | ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను బుధవారం రిజర్వ్ బ్యాంక్ 4.2 శాతం నుంచి 4శాతానికి తగ్గించింది. మెరుగైన వ్యవసాయ ఉత్పత్తి, ముడి చమురు ధరల తగ్గుదలను దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ బ్�
గత నెల ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం మళ్లీ విజృంభించింది. ఇదే సమయంలో దేశీయ ఎగుమతులు మరోసారి నిరాశపర్చాయి. సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత హోల్సేల్ ఇన్ఫ్లేషన
వచ్చే నెలలో జరిగే ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటును పావు శాతమైనా (25 బేసిస్ పాయింట్లు) తగ్గించాల్సిన అవసరం ఉన్నదని డ్యూషే బ్యాంక్ విశ్లేషకులు చెప్తు�
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, ముడి చమురు ధరలు వచ్చే ఏడాది ఆఖరుకల్లా భారీగా పెరుగవచ్చని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్మన్ సాచ్స్ అంచనా వేస్తున్నది. ఈ క్రమంలోనే ఔన్స్ పసిడి విలువ 2025 డిసెంబర్ నాటికి �
GDP data | ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కాకుండా గంటన్నర ముందుగానే జీడీపీ డేటాను రిలీజ్ చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ప్రస్తుత త్రైమాసికానికి సంబంధించి
Bharat Brand | కేంద్రం సామాన్యులకు ఊరట కలిగించే వార్త చెప్పింది. రాయితీపై పప్పులను అందించేందుకు ‘భారత్’ బ్రాండ్ను విస్తరించింది. ఇందులో తృణధాన్యాలు, మసూర్ దాల్ని చేర్చింది. పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఊరట కలి
RBI MPC | ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తున్నది. ఓ వైపు దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. మరో వైపు రిజర్వ్ బ్యాంక్ సైతం వరుసగా పదోసారి రెపోరేటును యథావిధిగా కొనసాగిస్త�
ప్రతీ ఒక్కరికీ వారివారి ఆర్థిక లక్ష్యాల సాధనకు నగదే ప్రధానం. కానీ ఆ నగదు పొదుపు విషయంలో అనేక అడ్డంకులు వస్తున్నాయి. అందుకే పట్టుదల, క్రమశిక్షణ, సరైన వ్యూహాలుండాలి. అప్పుడే ఫైనాన్షియల్ గోల్స్ సాకారం కాగ�
Wheat Prices | పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఓ వైపు కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అదే సమయంలో వంటనూనెల ధరలు సైతం పెరుగుతున్నాయి. తాజాగా గోధుమ పిండి ధరలు సైతం పెరుగుతుండడంతో