ఆ తల్లి పేగు ఎంత తల్లడిందిందో.. ఆ తండ్రి మనసు ఎంత క్షోభకు గురైందో.. కానీ ఆ పాపం మూటకట్టుకోక తప్పలేదు. సుతారంగా చేతుల్లోకి తీసుకుని అల్లారుముద్దుగా చూసుకోవాల్సి పసిగుడ్డును.. తమ చేతులతోనే పూడ్చి పెట్టాల్సి �
బిడ్డకు అమ్మ పాలు వరం.. సురక్షితం.. పౌష్టికాహారం.. అన్ని పోషకాలు అందించి రోగాల నుంచి రక్షించే అమృతం. పోతపాల కన్నా తల్లిపాలు తాగే పిల్లలు బలంగా, తెలివిగా ఉంటారన్నది నిరూపితమైన వాస్తవం. శిశువు సంపూర్ణ ఆరోగ్యం
లక్నో: అన్నాదమ్ముల మధ్య ఆస్తి వివాదం నేపథ్యంలో ట్రాక్టర్ను నిలువరించేందుకు ఒక మహిళ తన పసి బిడ్డను టైర్ ముందు పడేసింది. ఉత్తర ప్రదేశ్లోని గోండా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కల్నల్గంజ్ పోలీస్ సర్కిల్ పర�
వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగా బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఓ నవజాత శిశువు పురిట్లోనే చనిపోయింది. ఛత్తర్పూర్ జిల్లాలోని నౌగావ్కు చెందిన ఓ మహిళకు గురువారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి
ఆరోగ్యకర జీవనం మనిషికి ఎంతో ప్రధానం. అది సమాజ పురోగతిని, ప్రజల జీవనస్థాయిని ప్రతిబింబిస్తుంది. శిశువు గర్భంలో పడకముందే బిడ్డ ఆరోగ్యానికి పునాది వేస్తుంది. ఇది తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, ఆహా�
జేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోనే అత్యధిక శిశుమరణాలు సంభవిస్తున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ఈ విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఆ రాష్ట్రంలో ప్రతీ వెయ్యి మంది నవజాత శిశువుల్లో 43 మ�
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వ దవాఖానలో దారుణం చోటుచేసుకున్నది. ఐసీయూలో చికిత్స పొందుతున్న మూడు రోజుల చిన్నారి చీమలు కరవడంతో మృతి చెందింది. యూపీలోని మహోబా జిల్లా
రాంచీ : జార్ఖండ్లోని గిరిధ్ జిల్లా ఆస్పత్రిలో ఘోరం జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మూడు రోజుల పసికందుపై ఎలుకలు దాడి చేసి, కొరికాయి. ఈ ఘటన మే 2వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
శ్రీనగర్ : ఓ తల్లి క్రూర మృగంలా ప్రవర్తించింది. అమాయకపు శిశువుపై ఆమె విరుచుకుపడింది. గుక్కపట్టి ఏడుస్తున్న పాపను చితకబాదింది. ఈ ఘటన జమ్మూకశ్మీర్లో చోటు చేసుకుంది. జమ్మూ డివిజన్లోని �
న్యూఢిల్లీ : తనకు అమ్మాయి పుట్టిందనే కోపంతో ఓ తల్లి దారుణానికి పాల్పడింది. రెండు నెలల పసికందును మైక్రోఓవెన్లో పెట్టి చంపేసింది. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని చిరాగ్ దిల్లీ ఏరియాలో సోమవారం వెలుగు చూస
ఐదు నెలల చిన్నారితో బైక్పై వెళ్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అయితే కేసీఆర్ కిట్లోని స్లీపింగ్ బ్యాగ్లో ఉన్న శిశువు మాత్రం క్షేమంగా బయటపడింది. రేపల్లెవాడ సమీపంలో జరిగిన ఈ ఘటన �
New Born Babies | పిల్లల్లో జలుబు, దగ్గు లాంటి సమస్యలు త్వరగా కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ శ్వాసకోశ వ్యాధులు ప్రాణాంతకంగానూ మారుతాయి. ఇలా ఎందుకు జరుగుతున్నదనే విషయం మీద ఈమధ్యనే ఓ కీలక పరిశోధన ఫలితం వెలువడింది.
తెలుగు రాష్ర్టాల్లో తొలిసారిగా ఇలియల్ ఎక్స్క్లూషన్ సర్జరీ మరో ఇద్దరికి కాలేయ మార్పిడి ప్రభుత్వ ప్రోత్సాహానికి వైద్యుల కృతజ్ఞతలు హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 17, సుల్తాన్బజార్ : హైదరాబాద్లోని ఉస్�