టీ హబ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్లకు అమెరికాలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు వీలుగా ఫాల్కన్ఎక్స్ యాక్సిలరేటర్ను ఏర్పాటు చేశారు.
తెలంగాణలో మరో భారీ పరిశ్రమ కొలువుదీరబోతున్నది. రాష్ట్రంలో ఓఎస్ఏటీ, కాంపౌండ్ సెమీకండక్టర్ ఉత్పాదక కేంద్రాన్ని కేన్స్ టెక్నాలజీ తీసుకువస్తున్నది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొంగరకలా�
పారిశ్రామికాభివృద్ధితో తెలంగాణ ఆర్థిక పరిపుష్ఠిని సంతరించుకోవాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు పెద్దపీట వేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2015లో ప్రభుత్వం రూపొందించిన కొత్త పా
ముఖ్యమంత్రి కేసీఆర్కు 65 ఇంచుల ఛాతీలేకపోయినా తెలంగాణలో ఇంచుఇంచు తెలుసు అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతున్
కష్టాలు... పేదరికం శాశ్వతం కాదు అనడానికి ఈ పరి‘శ్రామికుడి’ విజయ గాథే సాక్ష్యం. పాలేరుగా జీవితం ఆరంభించిన క్రమంలో తాను ఒక పెద్ద షోరూం పెట్టాలనే కలలను నిజం చేసుకున్నాడు. తనలోని నడవడికన చూసి ‘అరె నీతోనే ఏదైన�
అమెరికా, యూరోపియన్ బ్యాంకింగ్ సంక్షోభం సెగ.. భారతీయ ఐటీ రంగానికి తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) దేశీయ ఐటీ సేవల పరిశ్రమ వృద్ధి తగ్గవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి మరి.
‘అభివృద్ధి-సంక్షేమం, గ్రామాలు-పట్టణాలు, ఐటీ-వ్యవసాయం ఒకేసారి అభివృద్ధి సాధించే అరుదైన ప్రాంతం తెలంగాణ. ఒకవైపు పరిశ్రమల స్థాపన, మరోవైపు పర్యావరణ పరిరక్షణ తెలంగాణలోనే సాధ్యం.
రంగారెడ్డి జిల్లా పారిశ్రామిక ప్రగతిలో ముందంజలో ఉన్నది. సకల వసతులు, మెరుగైన రవాణా సౌకర్యం ఉండడం, ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుండడంతో ప్రముఖ సంస్థలు జిల్లాలో తమ బ్రాంచీలను నెలకొల్పేందుకు మ�
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఎన్నో సవాళ్లు, సమస్యలను అధిగమించి అనతికాలంలోనే విశేష ప్రగతిని సాధించడంతో తలసరి ఆదాయ వృద్ధి వేగంగా
చెన్నైలోని జర్మనీ కాన్సులేట్ జనరల్గా కొత్తగా నియమితులైన మైఖేలా కుచ్లర్ బుధవారం ప్రగతిభవన్లో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావుతో భేటీ అయ్యారు. ఇన్నోవేషన్, సస్టెయినబుల్ మొబిలిటీ, ఎంఎస్ఎంఈ
వేతనాలు, బోనస్ పెంపులు, ప్రోత్సాహకాలతో ఉద్యోగుల్ని ఉత్సాహపర్చిన దేశీ ఐటీ పరిశ్రమ హఠాత్తుగా రూట్ మార్చుకుంది. ఈ పరిశ్రమకు ప్రధాన మార్కెట్ అయిన అమెరికాలో మాంద్యం వస్తుందన్న అంచనాలతో వ్యయాలు తగ్గించుక
కాలుకు చిన్న గాయం కావడంతో గత కొంతకాలంగా విశ్రాంతిలో ఉన్నానని, పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉంది కాబట్ట్టే సినిమాలకు దూరంగా ఉంటున్నదనే పుకార్లు పుట్టించారని ఆవేదన వ్యక్తం చేసింది నిత్యామీనన్. ఇండస్ట్�
కొరియోగ్రాఫర్గా, దర్శకురాలిగా బాలీవుడ్లో పేరు తెచ్చుకున్నారు ఫరాఖాన్. ఆమె 80కి పైగా చిత్రాల్లో దాదాపు 100 పాటలకు నృత్య దర్శకురాలిగా పనిచేశారు. అగ్ర హీరోలతో ఆమె ఎన్నో ఐకానిక్ డాన్స్ మూవ్మెంట్స్ చేయి
సంగారెడ్డి : బొల్లారం మున్సిపల్ పరిధిలోని వినాయక బార్ అండ్ రెస్టారెంట్ పక్కన మూతపడ్డ పరి శ్రమలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసు కుంది. విషయం తెలుసుకున్న స్థానిక టీఆర్ఎస్ యువ నాయకులు ప్రవీణ్ ర�