Viral News | అలోక్ మోడీ అనే వ్యక్తి పాలసియా ప్రాంతంలోని గ్రేటర్ కైలాష్ ఆసుపత్రి సమీపంలో గల సిల్వర్ ఎన్క్లేవ్స్లో నివాసం ఉంటాడు. అతను వృత్తి రీత్యా క్యాన్సర్ వైద్యుడు. రోజంతా డ్యూటీ, ఆపరేషన్ల కారణంగా అర్ధ
Rahul Gandhi | తన ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకు బీజేపీ భారీగా ఖర్చు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా
శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులను అందజేశారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కరువును తట్టుకునే సోయాబీన్ పంట రకాన్ని తొలిసారిగా పరిశోధకులు ఆవిష్కరించారు. రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని 25 రోజులు వర్షాలు ఆలస్యమైనా ఎలాంటి నష్టం జరుగకుండా ‘ఎన్ఆర్సీ 36’ సోయాబీన్ పంట రకాన్
తాడిని తన్నేవాడుంటే… వాడి తలదన్నేవాడుంటాడని ఐరోపా వాళ్లకు తెలియదు. కండబలంలో, బుద్ధిబలంలో తమకు తామే సాటి అని ఐరోపా వాళ్లు విర్రవీగుతున్న కాలంలో లండన్లో అడుగుపెట్టిండో భారతీయ పహిల్వాన్. తింటే గారెలే �
భోపాల్: మధ్యప్రదేశ్లోని ఇండోర్ మరో ఘనత సాధించింది. ఐదు వేల మందికిపైగా విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు మానవ గొలుసుగా ఏరడ్పి అతి పెద్ద భారత్ మ్యాప్ను రూపొందించారు. దీంతో ఇది వరల్డ్ బుక్ ఆఫ్ రికా�
దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ శుభకార్యాలు నిర్వహించుకునేవారికి తిప్పలు తప్పడం లేదు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ పెళ్లిబృందం భారీ
ఇండోర్ : మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండోర్ – ఖాండ్వా మార్గంలో బస్సు 50 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 40 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో 50 మందికిపైగా ప్రయాణిక�
సీఎంగా తాను విఫలమయ్యానని బీజేపీ నేత, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ చెప్పకనే చెప్పారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మరో పదేండ్లలో హైదరాబాద్ కంటే ఇండోర్ను అభివృద్ధిలో మిన్న�
ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ బిల్డింగ్లో అగ్నిప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున రెండు అంతస్తుల బిల్డింగ్లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఏడు మంది మృతిచెందారు. మంటల్లో ఇద్దరు �