Man Fires Gun At Cricket Match | క్రికెట్ మ్యాచ్ జరిగే గ్రౌండ్కు ఒక వ్యక్తి గన్ తెచ్చాడు. మ్యాచ్ మధ్యలో గాలిలోకి పలు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన జనం భయాందోళన చెందారు.
‘ఇందూరు పంతం హింసాత్మక ఇందిరమ్మ రాజ్యం అంతం’ నినాదంతో పోరాడి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదు చేస్తామని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి
గతనెల 27 నుంచి జూలై మొదటివారం వరకు యూఎస్లోని అలబామాలో జరిగిన వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్-2025లో తెలంగాణ పోలీసులు సత్తా చాటారు. 3 స్వర్ణ, 1 రజతం, 6 కాంస్య పతకాలతో అదరగొట్టారు.
Boy Assaulted | స్కూల్ గ్రాండ్లో ఉన్న బాలుడిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అసహజ పద్ధతుల్లో లైంగిక చర్యల కోసం అతడ్ని బలవంతం చేశారు. ఆ బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్ద�
దేశంలో అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో వరుసగా ఎనిమిదోసారి ఇండోర్ మొదటిస్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు.
Indore | దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా (Indias cleanest city) మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ (Indore) నగరం మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) ఇవాళ ఆ నగరానికి స్వచ్ఛ సర్వేక�
పులోరియా.. పులోరియా.. అంటూ భక్తుల హోరుతో ఇందూరు నగరం పునీతమైంది. పోతరాజుల చిందులు, శివసత్తుల పూనకాలు, తొట్లెల ఊరేగింపుతో సందడి నెలకొన్నది. ఆదివారం ఊర పండుగను పురస్కరించుకొని ఇందూరు జన సంద్రంగా మారింది.
IndiGo flight | మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం ఇండోర్ (Indore) లోని దేవీ అహల్యాబాయ్ హోల్కర్ (Devi Ahilyabai Holkar) విమానాశ్రయం నుంచి రాయ్పూర్ (Raipur) కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే తిరిగొచ్చి ల్యాండయ్యింది.
Honeymoon murder | రాజా రఘువంశీ హత్య కేసులో అరెస్టయిన నిందితుల్లో ముగ్గురికి మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ జడ్జి 7 రోజుల ట్రాన్సిట్ రిమాండ్ విధించారు. దాంతో నిందితులు ముగ్గ
Sonam Raghuvanshi | మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం ఇండోర్ (Indore) కు చెందిన 29 ఏళ్ల రాజా రఘువంశీ (Raja Raghuvanshi) తన భార్యతో కలిసి హనీమూన్కు వెళ్లి మేఘాలయ (Meghalaya) లో హత్యకు గురైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
భారత్ వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీ షెడ్యూల్ సోమవారం ఖరారైంది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు మెగాటోర్నీ జరుగనున్నట్లు ఐసీసీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.