Sonam Raghuvanshi | మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం ఇండోర్ (Indore) కు చెందిన 29 ఏళ్ల రాజా రఘువంశీ (Raja Raghuvanshi) తన భార్యతో కలిసి హనీమూన్కు వెళ్లి మేఘాలయ (Meghalaya) లో హత్యకు గురైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
భారత్ వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీ షెడ్యూల్ సోమవారం ఖరారైంది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు మెగాటోర్నీ జరుగనున్నట్లు ఐసీసీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
నిజామాబాద్ జిల్లా నూనె గింజల సాగులోనూ ప్రత్యేకతను సాధించింది. నూనె గింజలను సాగుచేసే రైతులకు కేసీఆర్ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను అందించి, వారికి శిక్షణ సైతం ఇప్పించింది. ఆర్మూర్ మండలం చేపూర్ శివా�
Stadium Gets Bomb Threat | సరిహద్దుల్లో పాకిస్థాన్ దాడులను ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ తిప్పికొడుతున్నది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్లోని క్రికెట్ స్టేడియానికి బాంబు బెదిరింపు వచ్చింది.
Woman Dies | మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 23 ఏళ్ల యువతి స్టేజ్పై డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది (Woman Dies).
Auto Driver Kills Police | ఊరికి వెళ్తున్న పోలీస్ అధికారిని ఆటో డ్రైవర్ హత్య చేశాడు.
మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఈ హత్యపై దర్యాప్తు చేశారు. నిందితుడ్ని ఆటో డ్రైవర్గా గుర్తించి అరెస్ట్ చేశారు.
గంగా నదిలో మునిగితే పేదరికం అంతమవుతుందా, ఆకలి కడుపులు నిండుతాయా అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. సోమవారం మధ్యప్రదేశ్లోని మహూలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘జై బాపూ, �
దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరం ఇండోర్లో అరుదైన కేసు నమోదైంది. ఖండ్వా రోడ్లోని ఓ దేవాలయం వద్ద బిచ్చగత్తెకు బిచ్చం ఇచ్చిన గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేరం కింద నమోదైన మొదటి క�
దీపావళి రోజున రాముని వేషంలో వస్తారా?.. ఇది శాంటా క్లాజ్ వేషధారణలో ఉన్న ఓ ఫుడ్ డెలివరీ బాయ్కి (Food Delivery Boy) ఎదురైన ప్రశ్న. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో.. క్రిస్మస్ కావడంతో శాంటా క్లాజ్ దుస్తులు వేసుకున్న ఓ జొమ�
మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరాన్ని యాచకులు లేని నగరంగా మార్చాలని సంకల్పించిన జిల్లా యంత్రాంగం ఈ దిశలో మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే ఇక్కడ భిక్షాటనపై నిషేధం ఉండగా, తాజాగా యాచకులకు డబ్బులు ఇచ్చేవారిపై
Car Showroom vandalized | కార్ షోరూమ్ వద్ద ఘర్షణ జరిగింది. దీంతో కొందరు వ్యక్తులు విధ్వంసం సృష్టించారు. మేనేజర్, సిబ్బందిపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మధ్య ప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రైతు అనిల్ జైశ్వాల్ చేసిన సాహసం గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. కుటుంబంతో సరదాగా కశ్మీర్కు వెళ్లిన ఆయన కుంకుమ పువ్వు పంటపై మక్కువ పెంచుకున్నారు. తన ఇంట్లో 320 చదరపు అడుగుల �