ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ ప్రభావం త్వరలో ఆరంభంకానున్న ఐపీఎల్ 2021పైనా పడింది. తాజాగా వాంఖడే స్టేడియంలో పనిచేసే 8 మం�
ఇండోర్: మధ్యప్రదేశ్లో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకుపై పోలీసులు అత్యాచారం కేసు నమోదుచేశారు. ఎమ్మెల్యే కొడుకు పెండ్లి పేరుతో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని రాష్ట్రానికి చెందిన మహిళా యూత్ కా�
భోపాల్: రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతుండటంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న భోపాల్, ఇండోర్, జబల్పూర్ పట్టణాల్లో 24 గంటల పాటు లాక్డౌన్ను అ�
భోపాల్: ఒక చిరుత ఐదుగురిపై దాడి చేసింది. రెస్క్యూ కోసం వచ్చిన ఒక పోలీస్ను గాయపరిచింది. దానిని బంధించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. న్యూ ర�