Indore Toxic water kills baby | తల్లికి పాలు పడలేదు. దీంతో పసి బాబుకు ప్యాకెట్ పాలు పడుతున్నారు. పాలు పలుచగా ఉండేందుకు కొంచెం నీరు కలిపారు. అయితే కలుషిత నీరు కలిపిన పాలు తాగడంతో పసి బాలుడు అనారోగ్యంతో మరణించాడు.
Water Contamination | దేశంలోనే స్వచ్ఛ నగరంగా పేర్కొనే బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని ఇండోర్ (Indore)లో కలుషిత తాగునీటి (water contamination) వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
దేశంలోనే స్వచ్ఛ నగరంగా పేర్కొనే బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని ఇండోర్లో గత కొన్ని రోజులుగా కలుషిత నీరు తాగి ఏడుగురు మరణించగా 100 మందికిపైగా అనారోగ్యానికి గురై దవాఖానలో చేరారు. ఇప్పటివరకు మూడు మరణాలను అధ�
Contaminated Water | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఇండోర్ (Indore)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కలుషిత నీటి (Contaminated Water)ని తాగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇండోర్ వేదికగా జరిగిన ఏఏఐ 52వ ఇంటర్ ఇన్సిట్యూషనల్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ ప్యాడ్లర్ ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ మూడు పతకాలతో అదరగొట్టాడు. వేర్వేరు విభాగాల్లో స్వర్ణం సహా రజతం, కాం�
మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడేందుకు గాను ఇండోర్కు వచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. ఆ జట్టుకు చెందిన ఇద్దరు క్రికెటర్లపై ఓ ఆకతాయి లైంగిక వేధింపులకు పా
Students Fake Principal's Death | పరీక్షల వాయిదా కోసం విద్యార్థులు కుట్రపన్నారు. ప్రిన్సిపాల్ మరణించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లు, విద్యార్థులు షాక్ అయ్యారు.
Fire accident | మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం ఇండోర్ (Indore) లోని ఓ కెమికల్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎలుకలు కొరకడంతో ఇద్దరు నవజాత శిశువులు మరణించిన దారుణ ఘటనలు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని ప్రభుత్వ దవాఖానలో చోటుచేసుకున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ఇండోర్లోని మహరాజ యశ్వంత్రావు ప్రభుత్వ దవాఖానలో ఈ దా�
ఇది చదవగానే అప్పుడెప్పుడో 2007లో షాహిద్ కపూర్, కరీనా కపూర్ జంటగా నటించిన ‘జబ్ వి మెట్’ (Jab We Met)సినిమా గుర్తొచ్చింది కదా. అవును అచ్చం ఆ సినిమా కథ లానే 18 ఏండ్ల తర్వాత ఇప్పుడు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో (Indore) జర�
Man Fires Gun At Cricket Match | క్రికెట్ మ్యాచ్ జరిగే గ్రౌండ్కు ఒక వ్యక్తి గన్ తెచ్చాడు. మ్యాచ్ మధ్యలో గాలిలోకి పలు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన జనం భయాందోళన చెందారు.