contaminated water | కలుషిత తాగునీటి కారణంగా 24 మంది అస్వస్థత చెందారు. వీరిలో పిల్లలు కూడా ఉన్నారు. కలుషిత నీరు తాగడంతో కామెర్ల బారినపడ్డారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కలుషిత తాగు నీటి వల్ల 25 మంది మరణించిన మధ్
Indore's crorepati beggar | రోడ్డుపై అడుక్కునే బిచ్చగాడిని కోటీశ్వరుడుగా అధికారులు గుర్తించారు. భిక్షాటన ద్వారా అతడు కోట్లు సంపాదించినట్లు తెలుసుకుని షాక్ అయ్యారు. ఆ బెగ్గర్కు మూడు బిల్డింగులు, ఖరీదైన కారు, ఆటోలు ఉన్�
IND vs NZ : నిర్ణయాత్మక మూడో వన్డేలో న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్లు దంచేశారు. భారీ స్కోర్ చేసింది. 5 పరుగులకే రెండు వికెట్లు పడిన కివీస్కు డారిల్ మిచెల్(137), గ్లెన్ ఫిలిప్స్(106) కొండంత స్కోర్ అందించారు.
IND vs NA 3rd ODI | టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ బ్యాటర్లకు బారత బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. తొలి రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టారు. తొలి ఓవర్ నాలుగో బంతికి అర్షదీప్ బౌలింగ్లో ఓపెనర్ హె
IND vs NA 3rd ODI | భారత్-న్యూజిలాండ్ (IND vs NZ) జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇవాళ చివరిదైన మూడో వన్డే జరుగుతోంది. ఇండోర్ (Indore) లో హోల్కర్ స్టేడియంలో మ్యాచ్ నిర్వహిస్తున్నారు. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ �
Road Accident: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఆ రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి, రాజ్పుర ఎమ్మెల్యే బాలా బచ్చన్ కుమార్తె మరణించింది. ప్రాణాలు కోల్పోయినవారిలో మరో ఇద్దరు అమ్మాయిల
Contaminated Water | పలు రాష్ట్రాల ప్రజలు కలుషిత తాగునీటి వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత నీటి వల్ల 15 మందికిపైగా మరణించారు. తాజాగా ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్
Indore Toxic water kills baby | తల్లికి పాలు పడలేదు. దీంతో పసి బాబుకు ప్యాకెట్ పాలు పడుతున్నారు. పాలు పలుచగా ఉండేందుకు కొంచెం నీరు కలిపారు. అయితే కలుషిత నీరు కలిపిన పాలు తాగడంతో పసి బాలుడు అనారోగ్యంతో మరణించాడు.
Water Contamination | దేశంలోనే స్వచ్ఛ నగరంగా పేర్కొనే బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని ఇండోర్ (Indore)లో కలుషిత తాగునీటి (water contamination) వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
దేశంలోనే స్వచ్ఛ నగరంగా పేర్కొనే బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని ఇండోర్లో గత కొన్ని రోజులుగా కలుషిత నీరు తాగి ఏడుగురు మరణించగా 100 మందికిపైగా అనారోగ్యానికి గురై దవాఖానలో చేరారు. ఇప్పటివరకు మూడు మరణాలను అధ�
Contaminated Water | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఇండోర్ (Indore)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కలుషిత నీటి (Contaminated Water)ని తాగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇండోర్ వేదికగా జరిగిన ఏఏఐ 52వ ఇంటర్ ఇన్సిట్యూషనల్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ ప్యాడ్లర్ ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ మూడు పతకాలతో అదరగొట్టాడు. వేర్వేరు విభాగాల్లో స్వర్ణం సహా రజతం, కాం�
మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడేందుకు గాను ఇండోర్కు వచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. ఆ జట్టుకు చెందిన ఇద్దరు క్రికెటర్లపై ఓ ఆకతాయి లైంగిక వేధింపులకు పా
Students Fake Principal's Death | పరీక్షల వాయిదా కోసం విద్యార్థులు కుట్రపన్నారు. ప్రిన్సిపాల్ మరణించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లు, విద్యార్థులు షాక్ అయ్యారు.