Man, Girlfriend Kills Woman | ఒక వ్యక్తి తన ప్రియురాలితో కలిసి ప్రేమిస్తున్న మహిళను హత్య చేశాడు. అనంతరం వేరే రాష్ట్రానికి పారిపోయాడు. యువతి మిస్సింగ్ కేసుపై పోలీసులు దర్యాప్తు చేశారు. ట్రయాంగిల్ లవ్ ట్విస్ట్ను ఛేదించ
Woman's Body Parts in Train | రైలులో వదిలేసిన రెండు బ్యాగుల్లో రెండు ముక్కలుగా నరికిన మహిళ మృతదేహాన్ని క్లీనింగ్ సిబ్బంది గుర్తించారు. దీని గురించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నా�
ఈ సార్వత్రిక ఎన్నికలలో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బీజేపీ సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ అత్యధిక మెజారిటీలో చరిత్ర సృష్టించారు. ఆయన తన ప్రత్యర్థిపై 11 లక్షల 75 వేల 92 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించార�
నృత్య ప్రదర్శన చేస్తుండగా ఓ వ్యక్తి గుండెపోటుకు గురై చనిపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటుచేసుకున్నది. గుమస్తానగర్ ప్రాంతంలో బల్బీర్సింగ్ ఛబ్రా (73) హాస్య ప్రదర్శన, బరువు తగ్గించే యోగా తరగత�
Road Accident | ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఘటాబిళ్లౌడ్ సమీపంలో చోటు చేసుకున్నది.
ఇటీవల మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ ఉపసంహరించుకొని, బీజేపీలో చేరిన అక్షయ్ బామ్కు గట్టి షాక్ తగిలింది. 17 ఏండ్ల క్రితం నాటి ఓ హత్యాయత్నం కేసులో అక్షయ్తోప�
NOTA | కాంగ్రెస్ అభ్యర్థి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. నామినేషన్ వేసిన ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థి పోటీలో లేకుండాపోయారు. ఈ నేపథ్యంలో ‘నోటా’తో బ
సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections ) మూడో విడుత పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద తమ అవకాశం కోసం ఓటర్లు బారులు తీరారు.
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. ఇటీవల గుజరాత్లోని సూరత్లో ఆ పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురవడంతో, ఎంపీగా బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవం కాగా.. ఈసారి మధ్యప్రదేశ్ల
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి (Congress) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మధ్యప్రదేశ్లోని ఇండోర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్షయ్ కాంతి బాబ్ (Akshay Kanti Bamb) తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు.
ఎన్నికల పోలింగ్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతూ, మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలోని ఫుడ్ షాప్స్ యజమానులు ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పోలింగ్ మొదలైన తొలి గంటల్లో ఓటేసేవారికి జిలేబీ, ఐస్క్రీమ్, �
IndiGo | విమానం గాలిలో ఎగురుతుండగా ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఇండిగో పైలట్లు సానుకూలంగా స్పందించారు. ప్రయాణికుడికి మెడికల్ ఎమర్జెన్సీ నేపథ్యంలో ఆ విమానాన్ని ఇండోర్కు మళ్లించారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో దారుణం జరిగింది. నలుగురు మహిళలు కలిసి ఓ మహిళ(30)ను వివస్త్రను చేసి నడిరోడ్డుపై ఊరేగించారు. గౌతంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని బచోరా గ్రామంలో సోమవారం ఈ దారుణం జరిగింది.