రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపట్టిన బడ్జెట్ వాస్తవికమైనదని, ప్రజల ఆశలు, ఆకాంక్షలతోపాటు వారి గుండె చప్పుడును అర్థం చేసుకుని అత్యంత ప్రగతిశీల భావాలతో పీపుల్స్ బడ్జెట్ను తెచ్చామని డిప్యూటీ సీఎం మల్లు భట్ట�
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అరకొర నిధులే కేటాయించింది. ఈ ఏడాది రూ.4.5 లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ బడ్జెట్ కేటాయింపులు మాత్రం ఏ మూలకూ సరిపోయేలా లేవు. రూ. 22.5వేల కోట్�
రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో విస్తృత
లోక్సభ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు హడావుడిగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. ఇప్పటికీ మార్గదర్శకాలను రూపొందించలేదు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తామని చెప్పినా.. పట్టణ ప్రాంతాలకు ఎన్�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడత గ్రామీణ ప్రాంతాలకే పరిమితం కాబోతున్నది. గ్రామాల్లో సొంత జాగ ఉన్నవారికే తొలుత దీనిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకు�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం సోమవారం ప్రారంభంకానున్నది. సీఎం రేవంత్రెడ్డి భద్రాచలం వేదికగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం మణుగూరులో నిర్వహించనున్న బహిరంగస�
సొంత జాగా, ఆహారభద్రత కార్డు ఉన్నవారికే ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఆర్థికసాయం మం జూరు చేస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టంచేశారు.
మీకు ద్విచక్ర వాహనం ఉన్నదా? చిన్న కారు ఏదైనా ఉన్నదా? అవేవీ ఇప్పుడు మీవద్ద లేకపోయినా.. ఆ వాహనాలు మీ పేరుమీద రిజిస్టరై ఉన్నాయా? ఉంటే మాత్రం ‘ఇందిరమ్మ ఇల్లు’ మీకు రానట్టే. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన గ్యారెంటీ�
గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేయడంతో లబ్ధిదారులు బుధవారం ఆందోళనకు దిగారు. తహసీల్ కార్యాలయాల ఎదుట ధర్నాకు దిగారు. పథకాన్ని కొనసాగించాలని లేదంటే ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తే అందులో తమకు తొలి ప్రాధాన్యమివ్వ�
ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు లక్షల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన ‘గృహలక్ష్మి’ పథకానికే దాదాపు 15.
అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రజా పాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. గురువారం పట్టణంలోని తహసీల్దార్, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేస