ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) నిర్మాణదారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇండ్లు నిర్మించుకునే లబ్దిదారులకు దశల వారీగా చెల్లించే మొత్తంలో ప్రభుత్వం కోత పెట్టింది. స్లాబ్ వేసిన అనంతరం చెల్లించాల్సిన రూ.2లక్షల మొత్త
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ సర్కారు ఆ పథకం అమలును ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రేవంత్రెడ్డి సర్కారు హామీ ‘నీటిపై రాత’లా మిగిలిపోయింది.
ఇల్లు పూర్తయినా బిల్లు రాకపోవడంపై ఇందిరమ్మ లబ్ధిదారు వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం అక్కంపల్లికి చెందిన ఈశ్వరమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది.
పెంబి మండలంలో ని మందపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి స్థలం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఆ స్థలం తమదే అంటూ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు, కొంత భాగం స్థలం తమది ఉందని మరొకరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది.
ప్రతిష్టాత్మకంగా ఇండ్ల నిర్మాణం చేపట్టామని చెబుతున్న రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో తిరకాసు పెడుతున్నది. బిల్లుల చెల్లింపులో మార్పులు చేసి అయోమయానికి గురిచేస్తున్
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి తక్కువ స్థలం ఉన్నవారు జీ+1 మోడల్లో ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అనుమతించినప్పటికీ పట్టణ మురికివాడల్లో నివసించే వారికి దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతున్నది.
రాష్ట్రంలో ఇసుక ధర నెలనెలా పెరుగుతూనే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇసుకకు కృత్రిమ కొరత సృష్టించడంతో ధరలు దిగిరావడం లేదు. ప్రభుత్వ తప్పిదాలకు భారీ వర్షాలు తోడవడంతో టన్ను ఇసుక �
ఇందిరమ్మ ఇల్లు మంజూరైనా బిల్లులు రాకపోవడంతో ఓ లబ్ధిదారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్లలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం నత్తను మరిపిస్తున్నది. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇంతవరకు మొదటి విడతలో ఇ�
ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు ఓ కాంగ్రెస్ నాయకుడు రూ.25 వేలు డిమాండ్ చేసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. తాడూరు మండలం సిర్సవాడకు చెందిన నిరుపేద ఏదుల భీమమ్మ పాత రేకుల ఇంటిలో నివాసం ఉంటున్నది.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, బిల్లుల చెల్లింపు కోసం డబ్బులు డిమాండ్ చేస్తే 24 గంటల్లో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు.
ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్ గ్రామంలో ముస్లే నందుబాయి పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఆ విషయం వారికి తెలియకుండా అదే పేరు గల మరొకరు ముస్లే నందుబాయి-మారుతితో పంచాయతీ కార్యదర్శి సునిల్ నాయక్ కుమ్మ క్కై ఇం
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవకతవకలకు పాల్పడ్డారని, అర్హులైన తమకు అన్యాయం చేశారంటూ ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామస్తులు మంగళవారం ఆందోళన చేశారు. గ్రామంలోని వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవకతవకలకు పాల్పడ్డారని, అర్హులైన తమకు అన్యాయం చేశారంటూ పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామస్థులు మంగళవారం ఆందోళనకు దిగారు.