ఇందిరమ్మ రాజ్యం అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. క్రూరమైన హిట్లర్ రాజ్యాన్ని నడుపుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. మంగళవా�
ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే కేటాయిస్తున్నారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని, జూన్ 2వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత ఇండ్ల మంజూరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపా
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రగతి ఎక్కడ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిలదీశారు. రేవంత్రెడ్డి క్యాబినెట్లో ఒకరికి టెన్ పర్సంటేజ్ మంత్రి అనే పేరుందని ఎద్దేవా చేశారు.
గూడులేని నిరుపేదలే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్, ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ, లబ్ధ్దిదారుల ఎంపికలో ఇందిరమ్�
ఇందిరమ్మ ఇండ్ల పథకం రాష్ట్రంలోని పట్టణ పేదలకు అందని ద్రాక్షగానే మిగిలేలా ఉన్నది. ఎన్నికల ముందు నుంచి ఊరిస్తూ వచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా పట్టణాల్లో ఆ పథకం అమ లు ఊసే ఎత్త�
సొంతిల్లు లేని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను సర్కారు మంజూరు చేసినా.. సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు తిప్పలు పడుతున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొం�
భూదాన్ భూముల్లో నిరుపేదలు కట్టుకున్న ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి, వారిని గెంటివేయడమే ఇందిరమ్మ రాజ్యమా.. అని వామపక్షనేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదల ఇండ్ల నిర్మాణం కోసం కేంద్రంపై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. మూడు లక్షల ఇండ్లు కేటాయించాలని కోరినప్పటికీ, కేంద్ర బడ్జెట్లో పీఎంఏవైకి కేటాయింపులు చూస్తుంటే.. అది ఆచరణ సా�
పట్టణ ప్రాంత పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం అందని ద్రాక్షగా మారుతున్నది. ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లయినా ఒక్కరికి కూడా ఇల్లు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నది. పేదల కోసం జీ+3 అపార్ట్మెంట్లు నిర్మించాలా? ల�
ఇందిరమ్మ ఇల్లు, పింఛన్ రాలేదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డిని మహిళలు నిలదీశారు. సోమవారం గ్రేటర్ వ రంగల్ 7వ డివిజన్లోని విజయ టాకీస్ వద్ద అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఎమ్మెల్యే, మేయర్ రాగా ఎమ్మెల
ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇసుకను ఉచితంగా అందిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇవ్వడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఆవేదన వ�
ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) నిర్మాణదారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇండ్లు నిర్మించుకునే లబ్దిదారులకు దశల వారీగా చెల్లించే మొత్తంలో ప్రభుత్వం కోత పెట్టింది. స్లాబ్ వేసిన అనంతరం చెల్లించాల్సిన రూ.2లక్షల మొత్త