ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, బిల్లుల చెల్లింపు కోసం డబ్బులు డిమాండ్ చేస్తే 24 గంటల్లో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు.
ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్ గ్రామంలో ముస్లే నందుబాయి పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఆ విషయం వారికి తెలియకుండా అదే పేరు గల మరొకరు ముస్లే నందుబాయి-మారుతితో పంచాయతీ కార్యదర్శి సునిల్ నాయక్ కుమ్మ క్కై ఇం
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవకతవకలకు పాల్పడ్డారని, అర్హులైన తమకు అన్యాయం చేశారంటూ ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామస్తులు మంగళవారం ఆందోళన చేశారు. గ్రామంలోని వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవకతవకలకు పాల్పడ్డారని, అర్హులైన తమకు అన్యాయం చేశారంటూ పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామస్థులు మంగళవారం ఆందోళనకు దిగారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు మంజూ రు కాగా అధికారులు, బ్రోకర్లు కు మ్మక్కై సదరు లబ్ధిదారుడి బిల్లు కా జేశారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు కోసం సదరు రైతు దరఖాస్తు చేసుకోగా ఈ విషయం జోగుళాంబ గ ద్వాల జిల్లాలో
రాష్ట్రవ్యాప్తంగా 2.15 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, అందులో 1.29 లక్షల ఇండ్లు నిర్మాణంలో ఉన్నట్టు గృహనిర్మాణ సంస్థ ఎండీ వీపీ గౌతం వెల్లడించారు. ఇందులో 20వేల ఇండ్లు గోడల వరకు నిర్మాణం కాగా, 8,633 ఇండ్లు స్లాబ్
నేతి బీరకాయలో నెయ్యి లేనట్టుగానే.. పల్లెలకు రేవంత్ సర్కారు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్టుగా చెప్తున్నదాంట్లో నిజం లేదనేందుకు ములుగు జిల్లా రామయ్యపల్లె నిదర్శనంగా నిలిచింది. ఈ ఊరిలో 80 రైతు కు టుంబాలు ల�
‘హైదరాబాద్లో ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడిస్తరు..? వెరిఫికేషన్ కూడా పూర్తయింది. ఇంతవరకు ఎటువంటి పురోగతి లేదు.’ అని హైదరాబాద్కు చెందిన ఓ దరఖాస్తుదారుడు గృహ నిర్మాణశాఖ మంత్రిని ప్రశ్నించారు.
సొంతిల్లు లేని కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామంటూ ప్రభుత్వ పెద్దలు అట్టహాసంగా ప్రకటిస్తున్నా.. అమలులో మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నది. ఇండ్లపై ఆశలు పెట్టుకున్న వారిలో ప్రభుత్వ తీర�
ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) పేరిట కొందరు అక్రమార్కులు మట్టి దందాకు తెర లేపారు. ఇందిరమ్మ ఇండ్లకు మట్టిని తరలిస్తున్నామని చెబుతూ ఆ మట్టిని బయటకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు రంగులు మార్చి ఇం దిరమ్మ ఇండ్ల పేరుతో ప్రారంభోత్సవాలు చేయడం సిగ్గుచేటని, మా ర్పంటే రంగులు మార్చడమేనా అని బీఆర్ఎస్ గద్వాల నియ�
ఇందిరమ్మ ఇంటి నిర్మాణం మొదటి విడత బిల్లు మంజూరు చేయించేందుకు రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ పీ విజయ్కుమార్ తెలిపిన వివర
ఎన్నికల సమయంలో అర్హులందరికీ ఇండ్లు కట్టిస్తామంటూ ఆర్భాటపు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలను మోసం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత ఇంటి కలను నెరవేర్చుతామంటూ అ
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లె గ్రామానికి రిజర్వు కోటా కింద అదనంగా 300 ఇందిరమ్మ గృహాలను మంజూరుచేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది.