ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కేంద్రం నిధులను వినియోగిస్తూ ఇందిరమ్మ బొమ్మ పెట్టడంపై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పథకంలో భాగంగా మాజీ ప్రధాని వాజపేయి చిత్రాన్ని కూడా పెట్టాలని డి
అభయహస్తం ఐదు గ్యారెంటీల దరఖాస్తు ఫారం ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నది. పూర్తి లోపబూయిష్టంగా ఉండగా, దరఖాస్తు దారులను తికమకపెడుతున్నది. అప్లికేషన్ నింపేటప్పుడు అనేక అనుమానాలు తలెత్తుతుండగా, ఆయాచ�
ప్రజాపాలన గ్రామ, వార్డు సభలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం హామీల్లో భాగంగా మహాలక్ష్మి, రైతుభరోసా, చేయూత, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు నేటి(గుర�
రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీలను, సంక్షేమ పథకాలను చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా పాలన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు అధికారులు గ్రామాల్లోకి