తక్షణమే ఇందిరమ్మ కమిటీలు రద్దు చేసి, అర్హులైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిద్దిపేట పట్టణంలోని సిద్
అర్హులను పక్కనపెట్టి పక్కా భవనాలు, వ్యవసాయ భూములు, ఆస్తులు ఉన్న వారికి ఇండ్ల జాబితాలో చోటు కల్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారేపల్లి మండలం పేరుపల్లి పంచాయతీకి చెందిన నిరుపేదలు, దరఖాస్తుదారులు డాక్టర�
కాంగ్రెస్లో కుమ్ములాటలు.. ఆధిపత్య పోరు ఇందిరమ్మ ఇండ్లకు అడ్డంకిగా మారుతున్నాయి. దీనికి నిదర్శనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాలే! నిబంధనల ప్రకారం ఇందిరమ్మ కమిటీల
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, అనర్హులకు ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అనర్హులకు మంజూరైన ఇండ్లను రద్దు చేస్తామని ప్రతీ సభలో పదే పదే మంత్రులు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మా�
Indiramma Illu |‘మేము ఇందిరమ్మ ఇండ్లకు అర్హులం కాదా? మాకు ఎందుకు మంజూరు చేయలేదు? కాంగ్రెస్ సానుభూతిపరులు, అనుచరులకే ఇందిరమ్మ కమిటీలు ఇండ్లు మంజూరు చేస్తున్నాయి, వెంటనే కమిటీలను మార్చాలి’ అంటూ భద్రాద్రి కొత్తగూడ�
ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో మితిమీరిన రాజకీయ జోక్యంతో అర్హులకు ఇండ్లు అందడంలేదనే ఆరోపణలున్నాయి. ఇందిరమ్మ కమిటీ సభ్యులు సూచించిన వారు అనర్హులైనా ఇండ్లు వస్తున్నాయని..అన్ని అర్హతలు ఉన్న వారికి రాజకీయ అండదండల
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని, ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో ఈ జాబితాను రూపొందించడంలో ఆంతర్యం ఏమిటని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస�
వాట్సాప్ వేదికగా ఇందిరమ్మ ఇండ్ల పథకంపై చేస్తున్న చర్చ రచ్చరచ్చవుతోంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరిగింది. అయితే జాబితా�
జిల్లాలోని ప్రజాప్రతినిధుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో పాలనా వ్యవస్థ అయోమయం.. జగన్నాథం అన్నట్లుగా మారింది. అంతర్గతంగా నామినేటెడ్ పోస్టుల నుంచి మొదలు కొని, ప్రభుత్వ ఉద్యోగుల పోస్టింగులు, ప్రభుత్వ పథకా�
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటూ దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్లో ప్రజాపాలన దరఖాస్తుల్లో భాగంగా ఇందిరమ్మ ఇంటి పథకానికి దరఖాస్తులు స్వీకరి�
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం.. స్థలం ఉన్న పేదలు ఇండ్లను నిర్మించుకునేందుకు రూ. ఐదు లక్షల చొప్పున పంపిణీ చేస్తామని రేవంత్ సర్కార్ ప్రకటిం చిన విషయం తెలిసిందే. అయితే ఇందిరమ్మ ఇండ్ల కోసం ఏర్పాటు చ�
ఇందిరమ్మ ఇండ్ల కమిటీల కూర్పు వివాదాస్పదమవుతున్నది. కాంగ్రెస్ కనుసన్నల్లోనే ఈ ప్రక్రియ జరుగుతుండడం విమర్శలకు తావిస్తున్నది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా వారే పెత్తనం కొనసాగిస్తుండడం రాజకీయ దు�
‘మాది ప్రజా పాలన’ అంటూ చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు.. నిజంగా ప్రజలు ఉండాల్సిన చోట వారిని ఉండనీయడం లేదు. ప్రజలను పక్కకు నెట్టి వారే కుర్చీలు వేసుకొని మరీ కూర్చుంటున్నారు. నిరుపేదలకు ఇళ్లు ఇచ్చేందుకే