జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలతో చర్చించి ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్ర భాకర్ అధికారులను కోరారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో అదనప�
ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏర్పాటు చేసిన వార్డు స్థాయి కమిటీల్లో తాము ఇచ్చిన పేర్లు కాకుండా కాంగ్రెస్ నాయకుల పేర్లను చేర్చడంపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయమై వారు మున్సిపల్ కా
అలవికాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్.. అమలు చేయలేక పది నెలలు గడిచింది. అడపాదడపా ప్రవేశపెట్టిన పథకాలే అనేక కొర్రీలతో అసంపూర్ణంగా మారగా.. ఇందిరమ్మ ఇండ్ల పేరిట మరో కొత్త మోసానికి
తెరలేపింది. ని
ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం దసరా పండుగ నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. గ్రామ, వార్డు, మండల, పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీల ఏ
CM Revnath Reddy | సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఐదు జిల్లాల ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్న వలంటీర్లాంటి వ్యవస్థ తెలంగాణలోనూ రాబోతున్నదా? అది కాంగ్రెస్ కార్యకర్తలకు ఉపాధిగా మారబోతున్నదా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. తాము అధికారంలోకి వస్తే కార్యక�