కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు కొండూరి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాం�
రైతాంగానికి ఎకరాకు రూ.12 వేలు ఇస్తున్నారని, మరి భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎప్పుడు ఇస్తారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్
హడావుడి హామీలు, ఆర్భాటపు ప్రకటనలే తప్ప ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో ఆచరణలోకి రావడం లేదు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీ య భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు.. ఈ నాలుగు పథక�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణ పేదల సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ ఆర్డీఓ కార్యాలయం సోమవారం ఎదుట ధర్నా చేశారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు �
Indiramma Atmiya Bharosa | పట్టణాల్లో భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు కోసం 2025-26 బడ్జెట్లో నిధులు కేటాయించాలని పట్టణ పేదల సంఘం కన్వీనర్ దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు.
Indiramma Atmiya Bharosa | రైతు భరోసా వచ్చేవారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వడం లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పష్టంచేశారు. భూమి లేని వారికి, 20 రోజులు కూలీ పని చేసిన వాళ్లకు మాత్రమే ఆత్మీయ భరోసా ఇ
కాంగ్రెస్ ఎన్నికలకు ముం దు ఆర్భాటంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరో సా, రుణమాఫీ, కొత్త పింఛన్లు, నూతన రే�
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం రైతు కూలీలకు ఎదురుచూపులు తప్పడం లేదని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు రాపోలు నవీన్ అన్నారు. నేరేడుచర్ల మండల పరిధిలోని జానల్ దిన్నె గ్రామ పంచాయతీ పరిధిలో శుక్రవారం ఉపాధి హామీ ప�
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలుపై తెలంగాణ సర్కారు విచిత్ర వైఖరిని అవలంబిస్తున్నది. సాధారణంగా దేశంలోని ఏరాష్ట్రంలోనైనా కోడ్ అమలు తీరు ఒకేలా ఉంటుంది.
‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అనే సామెతలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దుర్బుద్ధితో అలవిగాని హామీలు ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయలేక మల్లగుల్లాలు పడుతోంది. ఈ క
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హుల ఎంపిక ప్రహసనంగా మారింది. జిల్లాలో లక్షలాది మంది అర్హులున్నా కేవలం 14,284 మందే అర్హులం టూ అధికారులు జాబితా విడుదల చేయడంపై ఉపాధి హామీ కూలీలు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రక
“మేమంతా ఉపాధి పనులు చేసుకునేటోళ్లం. పక్కనున్న ఊరికి ఎవుసం పనులకు కూడా పోతం. మా అభిప్రాయం తీసుకోకుండానే ఊరిని కార్పొరేషన్లో కలిపేసిన్రు. ఇకనుంచి ఉపాధి పథకం ఉండదంటున్నరు. ఇగ ఏం పనులు చేసుకొని బతకమంటారో చ�
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో విలీన గ్రామాల రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలని బల్దియా సర్వసభ్య సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబట్టారు. బుధవారం మేయర్ గుండు సుధారాణి అద్య�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు సంక్షేమ పథకాలకు ఎంపికైన పైలట్ గ్రామాల్లో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఒక్క రైతు భరోసా మినహా ఏ పథకంలోనూ స్పష్టత లేకపోవడం లబ్ధిదారులను తీవ్ర నిరాశకు గురి చేస�