Domestic Air Traffic | గత నెలలో 1.29 కోట్ల మందికి పైగా ప్రయాణికులు దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించారు. గతేడాదితో పోలిస్తే 7.3 శాతానికి పైగా వృద్ధి పెరిగింది.
దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో లాభాలకు ఖర్చుల సెగ గట్టిగానే తగిలింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 12 శాతం తగ్గి రూ.2,728.8 కోట్లకు పరిమితమైంది.
ఇండిగో ఫ్లైట్కు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. శనివారం 172 మంది ప్రయాణికులతో చెన్నై నుంచి ముంబై బయల్దేరిన ఇండిగో ఫ్లైట్ అత్యవసరంగా ల్యాండ్ చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
ముంబై విమానాశ్రయంలో వింత ఘటన చోటుచేసుకొన్నది. ముంబై నుంచి వారణాసికి వెళ్లాల్సిన ఇండిగో విమానంలోని అన్ని సీట్లు నిండిపోయాయి. టేకాఫ్కు ఫ్లైట్ సిద్ధమైంది.
2026 నాటికి భారత్లో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఇండిగో ఎయిర్లైన్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. అమెరికన్ కంపెనీ ఆర్చర్ ఏవివేయషన్ భాగస్వామ్యంతో ఈ సేవలను అందించ�
Air Taxi | రెండేండ్లలో దేశంలో ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అమెరికా ఆర్చర్ ఏవియేషన్ సంస్థతో దేశీయ విమానయాన సంస్థ ఇండిగో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నది.
IndiGo | విమానం గాలిలో ఎగురుతుండగా ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఇండిగో పైలట్లు సానుకూలంగా స్పందించారు. ప్రయాణికుడికి మెడికల్ ఎమర్జెన్సీ నేపథ్యంలో ఆ విమానాన్ని ఇండోర్కు మళ్లించారు.
Flights Collision | ఒకే రన్ వేపైకి వచ్చి రెండు విమానాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటన కోల్కతా విమానాశ్రయంలో చోటు చేసుకున్నది. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదన�