ముగ్గురు ప్రయాణికులు మద్యం సేవించి విమానంలో సిబ్బంది పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ వచ్చిన వార్తలపై ఇండిగో సంస్థ స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని తెలిపింది. అలాంటి ఘటనలేవీ విమానంలో జరగలేదని స్పష్
ఎయిర్ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో మహిళపై మూత్రవిసర్జన చేసిన ఘటన ఇటీవల తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో విమానంలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇండిగో విమానంలో ప్రయా�
ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి థాయ్లాండ్ బయలుదేరిన ఓ ఇండిగో విమానం.. కాసేపటికే మళ్లీ ఢిల్లీ తిరిగి వచ్చింది. ఇండిగో 6E-1763 విమానం.. మంగళవారం ఉదయం 6:41కి థాయ్లాండ్లోని పుకెట్కు బయ
ఇండిగో ఎయిర్లైన్కు చెందిన సిబ్బంది విమానం నుంచి దించుతున్న బ్యాగేజ్ను నిర్లక్ష్యంగా వాహనంలోకి విసిరేశారు. తొలుత రెండు చిన్న బాక్స్లను ఎత్తి పడేశారు.
హైదరాబాద్- ఢాకాల మధ్య డిసెంబర్ 8 నుంచి ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ రెండు నగరాల్ని నేరుగా కనెక్ట్ చేస్తూ మూడు వీక్లీ ఫ్లైయిట్స్ నడుపుతామని ఇండిగో గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హో�
దేశీ ఎయిర్లైన్స్ పరిశ్రమ ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.15,000-17,000 కోట్ల నష్టాల్ని చవిచూస్తుందని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు భారీగా పెరగడం, రూ�
న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి ఉదయ్పూర్కు బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని అధికారులు తిరిగి ఢిల్లీకి మళ్లించారు. ఉదయ్పూర్ బయలుదేరిన ఇండిగో విమానం ఇంజిన్లో వైబ్రేషన్
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో లాభాలకు జెట్ఫ్యూయల్, రూపాయి పతనం సెగ తగిలింది. దీంతో గడిచిన త్రైమాసికానికిగాను సంస్థ రూ.1,064 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.
గౌహతి: ఇండిగో విమానం రన్వేపై స్కిడ్ అయ్యింది. అస్సాంలోని జోర్హట్ నుంచి కోల్కతాకు ఆ విమానం వెళ్లనున్నది. టేకాఫ్ సమయంలో విమానం స్కిడ్ అయినట్లు తెలుస్తోంది. రన్వే పక్కన ఉన్న బురద మట్టిలో
IndiGo | దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ముగ్గురు నేతలపై బ్యాన్ విధించింది. కేరళ సీఎం పినరయి విజయ్కు వ్యతిరేకంగా నినాదాలు చేసినందుకు లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కన్వీనర్ ఈపీ జయరాజన్, ఇద్దరు యూత్ కాంగ్రెస్ కార్య�
రాయ్పూర్ నుంచి ఇండోర్ వెళ్తున్న ఇండిగో ఎయిర్లైన్స్ 6ఈ-905 విమానం క్యాబిన్లో బుధవారం పొగలు వచ్చినట్లు వచ్చిన వార్తలను ఆ విమానయాన సంస్థ ఖండించింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎయిర్�
ముంబై: గుజరాత్లోని వడోదర నుంచి మహారాష్ట్ర రాజధాని ముంబైకి లైవ్ గుండెను సకాలంలో రవాణా చేసిన ఇండిగో సంస్థ ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడింది. గత వారం ఈ సంఘటన జరిగినట్లు ఆ సంస్థ తెలిపింది. వడోదర హాస్పిటల్ ఆపర
ఇండిగో విమానాల్ని నడిపే ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఆర్థిక ఫలితాల్ని అధిక ఇంధన ధరలు దెబ్బతీసాయి. 2022 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ సంస్థ నికరలాభం భారీగా రూ. 1,682 కోట్లకు పెరిగిపోయింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ