Pahalgam | పాకిస్థాన్ ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి భారత సైన్యంలో చేరాలనుందని ఒడిశాకు చెందిన తొమ్మిదేండ్ల తనూజ్ కుమార్ సత్పతి అన్నాడు. గత నెల 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో అతడి తన తండ్రి ప్రశాంత్ సత్పతిని కో�
Pakistan Ships Banned | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో పాకిస్థాన్పై భారత్ కఠిన వైఖరి అవలంబిస్తున్నది. ఇందులో భాగాంగా పాకిస్థాన్ షిప్లు భారత జలాలతోపాటు పోర్టుల్లోకి ప్�
‘వయసు ఒక అంకె’ మాత్రమే అని మరోసారి నిరూపించాడు భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న. వన్నె తగ్గని ఆట, ఫిట్నెస్తో యువ ఆటగాళ్లకు సవాల్ విసురుతున్న బోపన్న.. 45 ఏండ్ల వయసులోనూ టెన్నిస్ మ్యాచ్ గెలిచిన పెద్�
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ హవా కొనసాగుతున్నది. 92.5 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో దేశీయ శ్రీమంతుల జాబితాలో ఆయన తొలిస్థానంలోనే కొనసాగుతున్నారు.
భారత యువ బాక్సర్ జదుమణి సింగ్ ప్రపంచ బాక్సింగ్ కప్లో సెమీఫైనల్ చేరాడు. బ్రెజిల్లోని ఇగాకులో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా పురుషుల 50 కిలోల విభాగంలో బరిలోకి దిగిన జదుమణి క్వార్టర్స్లో 3-2తో ఎల్లిస్ �
ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్లో భారత పురుషుల జట్టు బోణీ కొట్టింది. తొలి మ్యాచ్లో స్పెయిన్ చేతిలో ఓడినా అదే జట్టుతో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో మాత్రం 2-0తో ప్రత్యర్థిని చిత్తుచేసి బదులు తీర్చుకుంది.
అమెరికా కల అనేది ఓ వందేండ్లుగా వాడుకలో ఉన్న మాట. ఇప్పుడు ఆ కలకు నూరేండ్లు నిండుతున్నట్టున్నాయి. ముఖ్యంగా భారతీయులకు. అధికారికంగా వెళ్లినవారికీ, అనధికారికంగా వెళ్లినవారికీ పెద్ద తేడా ఏం లేదు ఈ విషయంలో. అమ�
అమెరికన్ సంస్థ ‘యాక్సియమ్' త్వరలో మరోసారి రోదసి యాత్ర నిర్వహించనున్నది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నిర్వహించే ఈ ప్రైవేట్ యాత్రకు భారత వాయుసేన అధికారి, ఇస్రో వ్యోమగామి శుభాంశు శుక్లా పైలట్గా ఎ�
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై (Saif Ali Khan) కత్తితో దాడి చేసిన అసలు నిందితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత థానేలో నిందితుడు విజయ్ దాస్ని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటి
మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీని భారత డబుల్స్ స్టార్ ద్వయం సాత్విక్-చిరాగ్ విజయంతో ప్రారంభించింది. పురుషుల డబుల్స్లో ఈ జోడీ 21-10, 16-21, 21-5తో కై వై-లు మింగ్(మలేషియా)ను ఓడించి ప్రిక్వార్టర్స్
క్వాంటం స్కేప్ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జగ్దీప్సింగ్ ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న వ్యక్తిగా వార్తల్లోకెక్కారు. అసాధారణ రీతిలో ఆయన ఏడాది కాలానికి రూ.17,500 కోట్లు ఆర్జించారు.