Kargil Vijay Diwas | కార్గిల్ 26వ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) నేడు. 1999 యుద్ధంలో పాకిస్థాన్పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్ను ప్రతి సంవత్సరం జూలై 26న జరుపుకుంటారు.
ఇప్పటిదాక మన ఇష్టం, అనుమతి లేకుండా మన తెలంగాణలో నీటి చౌర్యం, నిధుల అపహరణ, ఉద్యోగాల అక్రమాలు సాగించిన ఆంధ్ర రాజకీయ నాయకులు అసలు వారి దుస్థితిలో వాళ్ల రాష్ర్టాన్ని గాలికివదిలి, మనల్ని బలవంతంగా కలుపుకొన్నా�
‘ఆపరేషన్ సిందూర్'లో అసువులు బాసిన భారత సైనికుల మీద బాలీవుడ్ నటి అలియాభట్ తన భావోద్వేగాన్ని ఓ పోస్టు ద్వారా పంచుకుంది. ‘ దేశరక్షణకోసం నిజమైన హీరోలను కన్న తల్లుల ఆవేదన గుర్తొచ్చి నా హృదయం బరువెక్కింది
ఆపరేషన్ సిందూర్.. ఈ పేరులోనే ఏదో వైబ్రేషన్ ఉంది. విన్న ప్రతీ భారతీయుని గుండె.. విజయగర్వంతో ఉప్పొంగిపోతున్నది. అందుకే, ఈ టైటిల్ హక్కుల కోసం భారతీయ సినీ నిర్మాణసంస్థలు పోటీ పడుతున్నాయి. ఇంతకుముందు కూడా.. �
అద్భుత ఆవిష్కరణలతో భారత సైనిక బలగాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) శాస్త్రవేత్తలు మరో సరికొత్త ఆవిష్కరణ దిశగా అడుగులు వేస్తున్నారు. సరిహద్దుల్లో నిర్వహించే క్ల
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణను స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘భారతీయులను కాపాడేందుకు ప్రాణాలొడ్డి పోరాడిన సైనికులకు వందనం.. ఈ పోరాటంలో అసువులు బాసిన భారత �
ప్రాణాలకు తెగించిన సైనికుడికి విశ్వాసానికి మారుపేరైన శునకం తోడైతే.. శత్రువుల జాడ
కనిపెట్టడం, వారిని మట్టుపెట్టడం చాలా తేలిక. అందుకే సాయుధ బలగాలు సంక్లిష్టమైన సందర్భాల్లో జాగిలాలను ఆయుధంగా ఎంచుకుంటాయి.
నిజమైన దేశ భక్తులంటే ఎవరో తెలుసా..? మన దేశాన్ని నిరంతరం కాపుగాస్తున్న మన సైనికులే..! తమ తల్లిదండ్రులూ.. భార్యాపిల్లలకన్నా కూడా వారు అమితంగా ప్రేమించేది ఎవరినో తెలుసా..? ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజలను..! దీనికి నిదర�
భారత్ - పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా భారత సైన్యానికి సంఘీభావం పెరుగుతున్నది. భారత్ సైన్యానికి మద్దతుగా ‘జై జవాన్.. జై భారత్' అంటూ జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ఆలయాల్ల�
ఆపరేషన్ సిందూర్లో భారత సైనికులు మరణించడం బాధాకరమని టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్ అన్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వీర మరణం పొందిన సచిన్ యాదవ్, మురళి నాయక్కు శుక్రవారం నాయక
సరిహద్దుల్లో కలకలం.. ఆ పల్లెలో కదనోత్సాహం. అలాగని ఆ గ్రామం ఎల్వోసీ సమీపంలో ఉందనుకుంటే
పొరపాటు. మన తెలంగాణలో.. పచ్చటి పొలాల మధ్య.. నిశ్చింతగా ఉన్న గ్రామం అది. కానీ, ఈ గడ్డన పుట్టిన
యోధులు రక్షణ రేఖ వెంబడి లక్�
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరినవేళ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో మీడియాతో మంత్రి చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మ�
Tribute | ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్కు మన సైన్యం ధీటైన సమాధానం చెప్పాలని టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్ కోరారు.
పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ సైనికులు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ కోరుట్లలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు బైక్ ర్యాలీ తీశారు. కొత్త బస్టాండ్ వద�