పహల్గాంలో టెర్రరిస్టులు ఏప్రిల్ 22న దాడి జరిపి 26 మంది టూరిస్టుల ప్రాణాలు తీసి పలువురిని గాయపరిచిన మరునాడు, భారత ప్రభుత్వం 65 ఏండ్ల నాటి సింధూజలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. పాకిస్�
బెంగాల్లోని మాల్దా జిల్లా సరిహద్దులో బంగ్లాదేశ్ చొరబాటుదారులను, స్మగ్లర్లను భారత సైనికులు మన భూ భాగంలోకి రాకుండా అడ్డుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత నవాడ ఔట్పోస్ట్ సమీపంలో చొరబాటుకు యత్ని�
సిక్కిం రాష్ట్రంలోని తీస్తా నదికి ఆకస్మికంగా వచ్చిన వరదలో 23 మంది భారత జవాన్లు, సైనిక అధికారులు బుధవారం కొట్టుకుపోయారు. వారిలో ఒకరైన నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం కుమ్మన్పల్లికి చెందిన ఆర్మీ జవాన్ ల�
Eastern Ladakh | గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణల అనంతరం రక్షణ శాఖ అధికారులు వెంటవెంటనే తూర్పు లఢఖ్లో భారీగా బలగాలను మోహరించారు. పెద్ద ఎత్తున యుద్ధ సామాగ్రిని అక్కడికి చేరవేశారు.
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. రాజౌరీ జిల్లాలోని కాండి అటవీ ప్రాంతంలో శుక్రవారం టెర్రరిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మరణించారు. ఉగ్రవాదులు
మూడేండ్ల కిందట గల్వాన్లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన భారత జవాన్ నాయక్ దీపక్సింగ్ భార్య రేఖా సింగ్ ఆయన స్ఫూర్తిని పుణికి పుచ్చుకున్నారు. తాను కూడా సైన్యంలో చేరాలని అప్పుడే నిర్ణయించుకున
తవాంగ్ సెక్టార్లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణకు చైనా కుయుక్తులే కారణమని తెలుస్తున్నది. నిబంధనల ప్రకారం వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)కు సమీపంలో ఇరువైపులా ఎలాంటి నిర్మాణం చేపట్టరాదు.
చండీగఢ్: స్వాతంత్ర్య తొలి సంగ్రామంలో మరణించిన 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలు లభించాయి. పంజాబ్లోని అమృత్సర్ సమీపంలో జరిపిన తవ్వకాల్లో వీటిని కనుకొన్నట్లు పంజాబ్ యూనివర్సిటీలోని ఆంత్రోపాలజీ విభ�
జమ్ముకశ్మీర్లోని కార్గిల్ కొండలను ఆక్రమించుకోవాలన్ని పాకిస్తాన్ కుట్రలను భారతదేశం విజయవంతంగా తిప్పికొట్టింది. దాదాపు మూడు నెలలపాటు కొనసాగిన యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ తోక ముడిచి పారిపోయేలా �